పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలి. ఆయన ఒక మహాశక్తి..జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి

మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 10 దేశ రాజకీయాలను శాసించగలిగిన మహోన్నత వ్యక్తి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారెడ్డి మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలోబిజెపి కూటమి ప్రభుత్వంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని, రాబోయే రోజుల్లో ఆయన దేశ రాజకీయాల్లో ప్రవేశించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వ పాలనలో అరాచకాలు మానభంగాలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని దాంతోనే రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ప్రజలంతా ఏంటి ఎక్కువ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని, దీంతో దేశ రాజకీయాల్లో ఒక మహాశక్తిగా ఎదిగే అవకాశం దగ్గర పడిందన్నారు. వీటి వల్ల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు ఇతర పోర్టులలో నెలకొన్నప్రభుత్వ బియ్యం స్మగ్లింగ్ మాఫియాను వెలికి తీశారని, రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు హిందువుల వైపు నిలబడ్డ ఏకైక నేత తమ మహానేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ను హతమార్చాలని దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన కాపాడేందుకు జనసైనికులం నడిపించమని చెప్పారు పవన్ కళ్యాణ్ను తాకాలంటే ముందు మా జన సైనికులను దాటి వెళ్లాలని కచ్చితంగా మా పవన్ కళ్యాణ్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కల్పించాలని రాజారెడ్డి కోరారు. ఈ సమావేశంలో నగర ఉపాధ్యక్షుడు బాబ్జి మధుబాబు సుమన్ మున స్వామి కిషోర్ హేమంత్ పురుషోత్తం మణికంఠ శ్రావణ్ పవన్ కుమార్ వినోద్ రమేష్ రెడ్డి సాయి సుధాకర్ పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ