రైతులను అన్ని విధాల ఆదుకుంటాం… జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్

  • సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- రైతులను అన్ని విధాల ఆదుకుంటాం అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ యంత్ర పరికరాలు రాయితీ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు కావాలన్నా రాయితీ తో అందిస్తాము రైతులకు ఏ అవసరం వచ్చినా నాకు తెలియజేస్తే వాటిని పరిష్కారాన్ని కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో 977 చిన్న సన్న కారు రైతులకు వ్యవసాయ పరికరాల సరఫరా రాయితీ నిధులు ఒక కోటి 67 లక్షల 95,000 వేల సబ్సిడీ యంత్ర పరికరాలను రాయితీతో పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం సబ్సిడీ యంత్ర పరికరాలను రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ ఎంపీడీవో కృష్ణ మహేశ్వర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు స్వామి దాసు నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి రాజేంద్రన్, కృష్ణమనాయుడు దేవసుందరం జ్యోతి యాదవ్ చెంగల్రాయ యాదవ్ నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ దసరాజూ మండలాధికారులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..