తల్లికి వందనం పై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిమాణాలు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

  • వైసిపి నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
  • ఏడాది లోనే నాలుగు గ్యారంటీలు పూర్తి చేశాం ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మన న్యూస్,ఎస్ఆర్ పురం :- తల్లికి వందనం పై దుష్ప్రచారం చేస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు మండలం ఎంపీడీవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు తల్లికి వందనం పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసిపి నాయకులు తల్లికి వందనం అమలు చేయలేదని ట్రోల్ చేశారు. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేస్తే దానిపై దుష్ప్రచారం సరికాదని ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరంలోనే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని త్వరలోనే సూపర్ సెక్స్ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాస్, నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ రాజేంద్రన్, జిల్లా నాయకులు కృష్ణమ నాయుడు, దేవ సుందరం, కార్వేటినగరం మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, కుప్పయ్య టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..