నియమనిష్టలతో మాలలు ధరించి స్వామివారి దర్శించుకోండి గురు స్వామి రామచంద్రన్

మన న్యూస్, చిత్తూరు:-అయ్యప్ప స్వామి దీక్ష నవంబర్ కార్తిక నెల ప్రారంభం సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు మండలం రోజులు అనగా 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరి మల స్వామి దర్శించుకోవాలని యాదమరి గురుస్వామి మరియు జిల్లా జానపదల కళాకారుల అధ్యక్షులు రామచంద్ర గురుస్వామి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలను పాటించి ఇరుముడి కట్టుకొని స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. మాల ధరించిన స్వాములు పాటించవలసిన నియమాలు1. వేకువ జామున సాయంత్రం సమయంలో స్నాన ఆచరించి స్వామి నామాన్ని జపించాలని 2. స్వాములు చెడు అల్లట్లకు దూరంగా ఉండాలని 3. కటిక నేల మీదే నిద్రించాలి 4.ఒంటి పూట భోజనం చేసి చేయాలి.5.భజనలు ,పూజా కార్యక్రమాలు నిర్వహించాలి 6.మాల ధరించినప్పుడు ఎదుటివారిని స్వామి లేక అయ్యప్ప అని సంబోధించాలి.7. మాల ధరించిన స్వాములు ఎదుటివారిని హేళన చేయరాదు 8.మండలం లేక 21 రోజులైనా మాల ధరించి ఇరుముడి కట్టుకోవాలి సూచించారు.అయ్యప్ప స్వామి అగ్ని తో సమానం తప్పు చేసిన వారిని అగ్నిల దహిస్తారు. తప్పు చేసిన వారిని శిక్షించి తన భక్తులుగా మారుస్తారు అన్నారు.కఠినమైన దీక్షలను పాటించి శబరిమలై కొండ వెలసిన శ్రీ ధర్మ శాస్త్ర అయ్యన్ అయ్యప్ప స్వామి స్థానం దర్శించుకోవాలని తెలిపారు.

  • Related Posts

    మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?

    Mana News :- అర్జున్‌కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన ఫ్రెండ్స్‌తో వీకెండ్‌లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు…

    తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే..

    Mana News :-  తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.

    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..

    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    • By APUROOP
    • April 24, 2025
    • 4 views
    కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..

    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.

    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    ఉగ్రవాద దాడులను నిరసిస్తూ  కొవ్వొత్తుల ర్యాలీ

    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..

    • By APUROOP
    • April 24, 2025
    • 3 views
    శంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..