నియమనిష్టలతో మాలలు ధరించి స్వామివారి దర్శించుకోండి గురు స్వామి రామచంద్రన్

మన న్యూస్, చిత్తూరు:-అయ్యప్ప స్వామి దీక్ష నవంబర్ కార్తిక నెల ప్రారంభం సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు మండలం రోజులు అనగా 41 రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరి మల స్వామి దర్శించుకోవాలని యాదమరి గురుస్వామి మరియు జిల్లా జానపదల కళాకారుల అధ్యక్షులు రామచంద్ర గురుస్వామి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి దీక్ష చేసే స్వాములు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలను పాటించి ఇరుముడి కట్టుకొని స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. మాల ధరించిన స్వాములు పాటించవలసిన నియమాలు1. వేకువ జామున సాయంత్రం సమయంలో స్నాన ఆచరించి స్వామి నామాన్ని జపించాలని 2. స్వాములు చెడు అల్లట్లకు దూరంగా ఉండాలని 3. కటిక నేల మీదే నిద్రించాలి 4.ఒంటి పూట భోజనం చేసి చేయాలి.5.భజనలు ,పూజా కార్యక్రమాలు నిర్వహించాలి 6.మాల ధరించినప్పుడు ఎదుటివారిని స్వామి లేక అయ్యప్ప అని సంబోధించాలి.7. మాల ధరించిన స్వాములు ఎదుటివారిని హేళన చేయరాదు 8.మండలం లేక 21 రోజులైనా మాల ధరించి ఇరుముడి కట్టుకోవాలి సూచించారు.అయ్యప్ప స్వామి అగ్ని తో సమానం తప్పు చేసిన వారిని అగ్నిల దహిస్తారు. తప్పు చేసిన వారిని శిక్షించి తన భక్తులుగా మారుస్తారు అన్నారు.కఠినమైన దీక్షలను పాటించి శబరిమలై కొండ వెలసిన శ్రీ ధర్మ శాస్త్ర అయ్యన్ అయ్యప్ప స్వామి స్థానం దర్శించుకోవాలని తెలిపారు.

  • Related Posts

    బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

    ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్…

    కనుల పండుగ ద్రౌపతి కళ్యాణ మహోత్సవం

    మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు