మామిడి రైతుల ఆకలి తీర్చిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్

  • మామిడి రైతులకు నేను అండగా ఉంటా ప్రభుత్వ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్
  • ప్రతి పంటను యాజమాన్యం ద్వారా కొనుగోలు చేపిస్తా ఎవరు ఎవరు ఆదర్య పడకండి మామిడి రైతులకు భరోసా కల్పించిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మామిడి రైతులకు నేను అండగా ఉంటా అని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. బుధవారం గొల్లపల్లి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులను ఆకలితో ఉన్నారని తెలుసుకుని వారికి ఆహార ప్యాకెట్లను వాటర్ బాటిల్ ను స్వయంగా కిలోమీటర్లు నడిచి రైతులకు, ట్రాక్టర్ డ్రైవర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి రైతులకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని అన్నారు. కొంతమంది మామిడి రైతులకు తప్పుడు సమాచారాన్ని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వాటిని రైతులు నమ్మకండి నమ్మకండి అని అన్నారు. నేను రైతు బిడ్డని రైతు కష్టాలు నాకు అన్నీ తెలుసని ప్రతి మామిడి రైతులకు మామిడి పంటను యాజమాన్యం ద్వారా కొనుగోలు చేపిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాస్, జిల్లా నాయకుడు కృష్ణమ నాయుడు, జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, దేవ సుందరం, హరీష్ యాదవ్, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..