దొడ్డి శ్రీనును పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మేడిశెట్టి బాబి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఇటీవల ప్రమాదానికి గురైన రిపోర్టర్ దొడ్డి శ్రీనివాసును పరామర్శించిన ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వకర్త మేడిశెట్టి సూర్య కిరణ్(బాబి)ప్రమాదవశాత్తు గాయపడి కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన శ్రీనివాసుని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.దొడ్డి శ్రీనివాస్ గతంలో పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని ఇటీవల ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సూర్య కిరణ్ తో పాటుగా శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాబు సుభాష్, బీజేపీ నాయకులు వెలుగురి హరేరం,జనసేన నాయకులు అచ్చే వీరబాబు,వజ్రంగి శ్రీను,సింగలూరి నాని,రాకేష్,సిస్ట సుబ్రహ్మణ్యం,సిస్ట శివ,సాల వీరబాబు,తెలుగుదేశం నాయకులు చిలకమర్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):- జీవితంలో కష్టపడితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని స్టార్ లైట్ ఫౌండేషన్ సభ్యులు గునపర్తి అపురూప్ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మండల కేంద్రమైన శంకవరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్య అధికారి (డి…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్):- ప్రజల మధ్య ఆర్థిక అడ్డంకులను తొలగించి సురక్షితమైన నీరు మరియు పారిశుధ్యం పొందడం కోసం వాష్ రుణాలపై అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ మేనేజర్ కె. శ్రీనివాస్ సూచించారు.కాకినాడ జిల్లా ప్రతిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    జీవితంలో కష్టపడితేనే ఫలితాలు అద్భుతం…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించండి…

    అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

    అంబేద్కర్ కులానికో, మతానికో నాయకుడు కాదు. అందరివాడు..

    శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

    శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ ప్రధాన వైద్యాధికారి (డిడివో) గా శెట్టిబత్తుల రాజీవ్ కుమార్..

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,