విమాన ప్రమాదంలో అసువులు బాసిన మృతులకు ఘన నివాళులు అర్పించిన వైయస్సార్సిపి శ్రేణులు..

శంఖవరం / అన్నవరం మన న్యూస్ (అపురూప్): అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులకు ఘననివాళులు అర్పిస్తూ వైస్సార్సీపీ ఇంచార్జి “ముద్రగడ గిరిబాబు” ఆదేశాల మేరకు అన్నవరం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక పెద్ద రావి చెట్టు సెంటర్ వద్ద గల అంబేద్కర్ కూడలి నుండి మార్కెట్ లో గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ ని నిర్వహించారు. ఈ సందర్బంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం, స్థానిక సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ, ఈ దుర్గటన చాలా విచారకరమైనదాని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు సరమర్ల మధుబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక వైస్సార్సీపీ నేతలు వాణిజ్య విభాగం అధ్యక్షులు గణేసుల బాబ్జి, బలువు హరిబాబు, బత్తుల రవి కుమార్, బి ఎస్వి ప్రసాద్, రాయి శ్రీనివాస్, వార్డు సభ్యులు సింగంపల్లి రాము, కొండి సూరిబాబు, కాండ్రకోట రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మండలంలోని ఉత్తరకంచి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మాజీ మండల అధ్యక్షులు గున్నబత్తుల రాజబాబు అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబ సభ్యులను కాకినాడ జిల్లా పూర్వ బిజెపి అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

    ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

    ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్  నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.