స్మార్ట్ లాక్ తో దొంగతనాలకు చెక్..

Mana News:- వెదురు కుప్పం మన న్యూస్: స్మార్ట్ లాక్ తో దొంగతనాలకు చెక్ పేడతాం అని కార్వేటినగరం సీఐ హనుమంతప్ప కార్వేటినగరం ఎస్సై రాజకుమార్ అన్నారు… శనివారం కార్వేటినగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్వేటినగరం సిఐ హనుమంతప్ప మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్వేటి నగరం మండల పరిధిలో ఉన్న గుడి, మసీదు, చర్చిలు, ప్రదేశాలలో దొంగతనాలను అరికట్టడానికి స్మార్ట్ లాక్కు లను ఏర్పాటు చేస్తాం మొదట విడతగా 100 స్మాట్ లాక్ ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ లాక్క ల వలన ఎవరైనా దొంగతనాలు చేయదలచిన స్మార్ట్ లాక్ ను పగలగొట్టడానికి ప్రయత్నిస్తే ఆ అలారం మోగి సిబ్బందిని అలర్ట్ చేయడమే కాకుండా ఇదివరకే అమర్చిన సిసి కెమెరాలు ద్వారా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎవరైనా తమ ఇళ్లకు కూడా స్మార్ట్ లాక్ అవసరమైతే పోలీసు వారు వారికి సహకరిస్తారు అని సిఐ హనుమంతప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు