సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం

మన న్యూస్: పినపాక రైతు వేదికలో బుధవారం ఐటిసి ఎం ఎస్ కే, మైరాడ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో అగ్రి బిజినెస్ సెంటర్ (ఏ బి సి) రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మైరాడ సోషల్ మొబలైజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సీడ్ డ్రిల్లర్, డ్రమ్ సీడర్ ద్వారా రైతులు కరివేద వేయడం వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి నీటితో వ్యవసాయం ఎలా చేయాలి అనే విషయంపై రైతులకు మెలుకువలు నేర్పించారు. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని తద్వారా నేలలో హ్యూమస్ పొర సమృద్ధి చెందుతుందని, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపి అధిక ఆదాయం పొందాలని సూచిన చేశారు. ఈ కర్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ , రైతులు ఇర్ప రామనాదం , సోంబోయిన కృష్ణ, భీమరాజు, సాంబశివరావు, అరె శంకరయ్య , కళ్యణ మహేశ్వరావు, మైరాడ సొసైల్ మొబైలైజర్ నాగేశ్వరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.