రైతులకు స్కోప్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది—జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ—ఏ డి ఏ నాగరాజు

కడప జిల్లా: సిద్ధవటం: మన న్యూస్: ఏప్రిల్ 20: సిద్ధవటం మండలంలోని నేకనాపురం గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీ జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఆధ్వర్యంలో ఏకశిలా ఎఫ్ పి ఓ ద్వారా రిజిస్టర్ అయిన నువ్వుల పంటకు సంబంధించి ఇండ్ గ్యాప్ పొలంబడి రైతులతో సమావేశం నిర్వహించి నువ్వుల విత్తనాలు నమూనాలను సేకరించడం జరిగినది. ఈ విధంగా సేకరించిన విత్తనాలను లాబ్ కు పంపి ఎటువంటి రసాయనాలు వాడలేదని ధ్రువీకరించిన తరువాత రైతులకు స్కోప్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. తద్వారా రైతులు పండించిన ఉత్పత్తులకు అధిక ధర లభించే మార్కెటింగ్ అవకాశం ఉంటుంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బద్వేల్ డివిజన్ ఏడిఏ నాగరాజు హాజరయ్యి వ్యవసాయ అధికారులు అందించే సలహాలు సూచనలు రైతులు తప్పనిసరిగా పాటించి అధిక ఖర్చులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులు పొందాలని రైతులకు సూచించారు .తదుపరి APSOPCA జిల్లా ఇన్స్పెక్టర్ ఆకుల వంశీ ఏకశిలా FPO ని సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఏకశిలా ఎఫ్.పి.ఓ సీఈవో కె.మౌనిక, బొగ్గిడివారిపల్లె వి ఏ ఏ బి.సందీప్, సింహ యాదవ్, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..