Tag: #trendingNews

కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీ సీతా సమేత కోదండరాములు

మన న్యూస్ తవణంపల్లె జులై-18 మండలంలోని టి పుత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా ఈరోజు శుక్రవారం శ్రీ సీతా సమేత కోదండరాముల స్వామి వారు కల్పవృక్ష వాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను…

ప్రాణాపాయాన్ని జయించిన సుష్మిత – ఓజోన్ హాస్పిటల్స్‌లో విజయం కథ

కొత్తపేట, మన న్యూస్‌: 21 ఏళ్ల సుష్మిత ప్రమాదవశాత్తూ 4వ అంతస్తు నుంచి కింద పడటంతో తీవ్ర గాయాలతో ఓజోన్ హాస్పిటల్‌కి తీసుకువచ్చారు. భారీ రక్తస్రావం, తక్కువ బీపీ కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అయితే ఓజోన్…

10వ తరగతి మూల్యాంకనం రెమ్యునరేషన్ సొమ్ము చెల్లించండి: ఎస్టియూ డిమాండ్

మన న్యూస్ చిత్తూరు జులై-18:- ఈరోజు చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు గౌరవ ఏడి వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం సమర్పించడం అయినది. పదవ తరగతి పరీక్షలు పూర్తయి మూడు మాసాలైనా ఇంతవరకు పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్…

పి.ఎఫ్ చెల్లింపుల వేగవంతానికి చర్యలు : జడ్పీ సి.ఇ.ఓ రవికుమార్ నాయుడు

మన న్యూస్ చిత్తూరు జులై-18భవిష్య నిధి రుణాలు, తుది మొత్తాల చెల్లింపులు వేగవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నామని జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్.టి.యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్ ,చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్ష…

పోతేగుంట లో విద్యార్థులు తల్లితండ్రులు,MRPS,MEF,అనుబంధ సంఘాల నాయకులు పెద్దఎత్తున నిరసన…

గూడూరు, మన న్యూస్ :- మాస్కూల్ మాకే ఉంచాలి,స్కూల్ ను మార్చ వద్దు అంటూ పొతేగుంట అరుంధతీయ వాడలో విద్యార్థులు వారి తల్లి తండ్రులు తో కలిసి ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకులు భారీ ఎత్తిన నిరసనలు… నెల్లూరు జిల్లా సైదాపురం మండలం…

కూటమి ప్రభుత్వము రాక్షస పాలన సాగిస్తుంది – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర,

మన న్యూస్ సాలూరు జూలై 18 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తూ రాజకీయ్య కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం మంచి సాంప్రదాయం కాదని మాజీ డిప్యూటీ సీఎం పి. రాజన్న…

చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ

గూడూరు, మన న్యూస్ :- మరలా వైసిపి పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంద అనిఅందరి మనసులో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెబితే తప్పరని తప్పకుండా ఈసారి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని తెలియజేశారని కూటమి ప్రభుత్వం…

పాఠశాలకు విద్యా సామాగ్రి అందజేత

గూడూరు, మన న్యూస్: -రోటరీ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొణిదల ముని రామయ్య ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని దివి పాలెం ఎంపీపీ స్కూల్ వారికి 20వేల రూపాయలు విలువచేసే ఆరు స్టేషనరీ రాక్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ…

ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంతవరకు పనులకు వెళ్లే ప్రసక్తే లేదు-మున్సిపల్ కార్మికులు. సిఐటియు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకై సమ్మె లోనికి వెళ్లి శుక్రవారానికి…

క్రమంతప్పకుండా, క్రమశిక్షణ తో విద్యార్థులు కళాశాల కు రావాలి –

ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ బోర్డుల మీద విద్యాబోధన, ఎప్సెట్ (ఎంసెట్), మెయిన్స్, నీట్, సిఎ, పోటీ పరీక్షలకు శిక్షణ – జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎం. హృదయ రాజు గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి. జులై 17 :- జోగులాంబ గద్వాల…