గూడూరులో ఫ్లై ఓవర్ ను వెంటనే పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి
గూడూరు, మన న్యూస్ :- గత 13 ఏళ్లు గా అసంపూర్తి గా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం…