Tag: #trendingNews

మెదవాడ దళితవాడ పక్కనే కంపు బాబోయ్ కంపు..దళితవాడలంటే అధికారులకు అంతాలుసా

ఎస్ఆర్ పురం,మన్ న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం జంగాలపల్లి వద్ద ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ వ్యర్ధపు నీళ్లు అలాగే మామిడి ముట్లను మెదవాడ దళితవాడ పక్కనే ఇలా వదిలేయడంతో గ్రామానికి నీరు కలుషితమవుతున్నాయి అలాగే దుర్వాసన తో గ్రామస్తులు నానా ఇబ్బంది…

మోసూరు పి ఏ సి ఎస్ త్రీ మాన్ కమిటీ చైర్మన్ గా సింహాచలం

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు పిఎసిఎస్ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ గా పిల్లల సింహాచలం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు…

బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ సతీష్ ను తొలగించాలి -ఐసా

ఉరవకొండ మన న్యూస్ :చిన్న గడే హోతూర్లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న లెక్కలమాస్టర్ సతీష్ హై స్కూల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్య కరంగా ప్రవర్తించిన సంఘటన ఫై ఉపవిధ్యాధికారిమల్లా రెడ్డి సోమవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు.…

ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి అనంతలక్ష్మికి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్,మా సమస్యల్ని పరిష్కరించండి వినత పత్రం

మన న్యూస్ పాచిపెంట జులై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టు కార్యదర్శి కొత్తకోట పార్వతీదేవి అధ్యక్షులు దాలమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

గూడూరులో ఫ్లై ఓవర్ ను వెంటనే పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- గత 13 ఏళ్లు గా అసంపూర్తి గా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం…

ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం.. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్య కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అమలు చేసేంతవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఏ.పి.మున్సిపల్…

వికాస పథంలో తొలి అడుగు – కొత్తూరు, తోటానపల్లి కేంద్రంగా సుపరిపాలన

వెదురుకుప్పం మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం జూలై 20, 2025 నాడు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు…

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను అభినందించిన సీఎం చంద్రబాబు

జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం… సీఎం చంద్రబాబు ఎస్ఆర్ పురం,మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం నీ సేవలో చాలా బాగున్నాయి అని…

బోనాల పండుగ శుభాకాంక్షలు – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ హేశ్వర్ రెడ్డి

గడ్డిన్నరం. మన న్యూస్ :- బోనాలు తెలంగాణ సంస్కృతిలో భాగం, ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు గడ్డిన్నరం డివిజన్, పరిధిలోని ప్రజలందరిపై, అలాగే భాగ్యనగర వాసులపై ఉండాలని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాలు సమర్పించనున్న సందర్భంగా గడ్డిన్నరం డివిజన్ పరిధిలోని…

గ్రామీణ ఓటర్లు చూపు బీజేపీ వైపు స్థానిక ఎన్నికలకు కార్యకర్తలుసిద్ధంగా ఉండండిజోగులాంబ గద్వాల జిల్లా స్థానిక ఎన్నికల కన్వినర్ S.రామచంద్రారెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :-జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మండలం ఎన్నికల కార్యాశాల జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా స్థానిక ఎన్నికల కన్వీనర్…