Tag: #trendingNews

గూడూరులో ఫ్లై ఓవర్ ను వెంటనే పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- గత 13 ఏళ్లు గా అసంపూర్తి గా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం…

ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం.. సి.ఐ.టి.యు

గూడూరు, మన న్యూస్ :- కూటమి ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్య కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అమలు చేసేంతవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఏ.పి.మున్సిపల్…

వికాస పథంలో తొలి అడుగు – కొత్తూరు, తోటానపల్లి కేంద్రంగా సుపరిపాలన

వెదురుకుప్పం మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం జూలై 20, 2025 నాడు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు…

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను అభినందించిన సీఎం చంద్రబాబు

జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం… సీఎం చంద్రబాబు ఎస్ఆర్ పురం,మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు రావడం చాలా సంతోషం నీ సేవలో చాలా బాగున్నాయి అని…

బోనాల పండుగ శుభాకాంక్షలు – కార్పొరేటర్ బద్దం ప్రేమ్ హేశ్వర్ రెడ్డి

గడ్డిన్నరం. మన న్యూస్ :- బోనాలు తెలంగాణ సంస్కృతిలో భాగం, ఆ ఆదిపరాశక్తి ఆశీస్సులు గడ్డిన్నరం డివిజన్, పరిధిలోని ప్రజలందరిపై, అలాగే భాగ్యనగర వాసులపై ఉండాలని కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి బోనాలు సమర్పించనున్న సందర్భంగా గడ్డిన్నరం డివిజన్ పరిధిలోని…

గ్రామీణ ఓటర్లు చూపు బీజేపీ వైపు స్థానిక ఎన్నికలకు కార్యకర్తలుసిద్ధంగా ఉండండిజోగులాంబ గద్వాల జిల్లా స్థానిక ఎన్నికల కన్వినర్ S.రామచంద్రారెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :-జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మండలం ఎన్నికల కార్యాశాల జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా స్థానిక ఎన్నికల కన్వీనర్…

“జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్” లో విద్యార్థుల చేత వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 20 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఉన్న “పిల్లిగుండ్ల కాలనీ” ప్రాంతంలో “జ్ఞాన సరస్వతి గురుకుల కోచింగ్ సెంటర్” యొక్క అధ్యాపకులు విశ్వేశ్వర గౌడ్ అనే వ్యక్తి విద్యా హక్కు…

విద్యార్థిని ఉన్నత చదువుల కోసం 50 వేల ఆర్థిక సాయం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం చేడిమాల గ్రామానికి చెందిన బండి వరలక్ష్మి అనే పేద విద్యార్థిని పై చదువుల నిమిత్తం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజనేని శ్రీనివాసులు నాయుడు,కో పౌండర్ శ్రీమతి శిరీషమ్మ దాతృత్వంతో 50వేల…

జి.ఓ.36 ప్రకారం వేతనాలు పెంచాలి… 8 వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

గూడూరు, మన న్యూస్ :- జి.ఓ.నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలకు జి.ఓ.లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపుమేరకు ఎ.పి.…

ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయం – ఎస్వీ సుబ్రహ్మణ్యం రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- ప్రజా నాయకుడు, సౌమ్యుడు వివాదరహితుడు, పెద్దలు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని తనకి ఎలాంటి సంబంధం లేని మద్యం కేసులు అక్రమంగా ఇరికించి అరెస్ట్ చెయ్యడం చాలా దారుణమని, బాధాకరం అని దీనిని…