Tag: #trendingNews

మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా అంజప్ప..

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా ఓబ్లాపూర్ అంజప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ పట్టణంలోని సంతబజార్ వద్ద ఉన్న బీరప్ప ఆలయం వద్ద తాలూకా కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు దేవరి మల్లప్ప, తంగిడి…

పాలసముద్రం మండలం ఇసుక అక్రమ సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేదా ? పగలు సరిహద్దు ప్రాంతంలో డబ్బింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్

పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు…

మాజీ ఎమ్మెల్యే చిట్టెం తీరు మార్చుకో.

మన న్యూస్ నర్వ మండలం :- నిన్న నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల అధ్యక్షులు…

రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీలకు చిత్తూరు జిల్లా జట్లు ఎంపికఅండర్ – 17 సింగిల్స్ లో విజేతగా దాసరి ధీరజ్రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ధీరజ్ దాసరి

మన న్యూస్, తిరుపతి :- చిత్తూరు జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ – 15, అండర్ – 17 బాలికల,బాలుర సింగిల్స్ – డబుల్ జట్లు అలాగే మెన్, ఉమెన్ సింగల్స్, డబుల్స్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం జరిగింది.…

లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడిగా సత్యాంజనేయులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్…

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం – వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్: కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ లో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేయించిందని వైయస్సార్ యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన…

మెదవాడ దళితవాడ పక్కనే కంపు బాబోయ్ కంపు..దళితవాడలంటే అధికారులకు అంతాలుసా

ఎస్ఆర్ పురం,మన్ న్యూస్.. ఎస్ఆర్ పురం మండలం జంగాలపల్లి వద్ద ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీ వ్యర్ధపు నీళ్లు అలాగే మామిడి ముట్లను మెదవాడ దళితవాడ పక్కనే ఇలా వదిలేయడంతో గ్రామానికి నీరు కలుషితమవుతున్నాయి అలాగే దుర్వాసన తో గ్రామస్తులు నానా ఇబ్బంది…

మోసూరు పి ఏ సి ఎస్ త్రీ మాన్ కమిటీ చైర్మన్ గా సింహాచలం

మన న్యూస్ పాచిపెంట, జూలై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మోసూరు పిఎసిఎస్ త్రీ మ్యాన్ కమిటీ చైర్మన్ గా పిల్లల సింహాచలం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నాడు మోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడేపు…

బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ సతీష్ ను తొలగించాలి -ఐసా

ఉరవకొండ మన న్యూస్ :చిన్న గడే హోతూర్లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న లెక్కలమాస్టర్ సతీష్ హై స్కూల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా, అసభ్య కరంగా ప్రవర్తించిన సంఘటన ఫై ఉపవిధ్యాధికారిమల్లా రెడ్డి సోమవారం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు.…

ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి బి అనంతలక్ష్మికి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్,మా సమస్యల్ని పరిష్కరించండి వినత పత్రం

మన న్యూస్ పాచిపెంట జులై 21:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రాజెక్టు కార్యదర్శి కొత్తకోట పార్వతీదేవి అధ్యక్షులు దాలమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…