ప్రకృతి వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి
మన న్యూస్ సాలూరు మే 24:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ఖరీఫ్ సీజన్లో అమలు చేసి ఎంతమందిని ప్రకృతి వ్యవసాయం దిశగా మళ్ళించాము గుర్తించి వారిని సత్కరించాలని సాలూరు…