ఘనంగా జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి జయంతి
తిరుపతి, మన న్యూస్జ: గద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 132వ జయంతి సందర్భంగా నగరంలో శోభా యాత్ర జరిగింది. కపిలతీర్థం నుంచి మొదలైన శోభాయాత్ర కంచిమఠం వరకు సాగింది. ఈ యాత్రలో కంచి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి , సత్య…