జీడి నెల్లూరు- మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్
Mana News :- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కార్వేటినగరం ఎస్సై రాజ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నిందితుడిపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల…
కూటమి నేతల వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం
Mana News, Srikalahasti :- కూటమి నేతల వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. పట్టణంలోని 9వ వార్డులో పార్వతీదేవి మహిళా సమాఖ్య ఆర్పీగా సరళమ్మ గత ఆరేళ్లుగా సేవలిందిస్తున్నారు.…
స్థాయిలో సత్తా చాటిన విద్యార్థినులు – జిల్లాస్థాయి సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కి సోక్రటీస్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
Mana News :- 2024-2025 సంవత్సరానికి జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ కు జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండల విద్యార్థులు ఎస్. బ్రాహ్మణి, బి. సంజన, కే. పూజిత ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు గుణశేఖర్ గురువారం సాయంత్రం తెలిపారు.…
తిరుపతిలో హిజ్రాలపై కేసు నమోదు
Mana News ;- తిరుపతి అలిపిరి పోలీస స్టేషన్ పరిధిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటనపై హిజ్రాలపై గురువారం కేసు నమోదైంది. శివరాత్రి రోజున గుడికి వెళ్లిన ఓ వ్యక్తి హిజ్రాలకు రూ. 50 ఫోన్…
నేటి మీ రాశి ఫలాలు ఇలా 7th March 2025
Mana News, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు. కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం .తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత…
బెదిరింపులకు భయపడేది లేదు ! తేల్చి చెప్పిన చైనా
Mana News, Internet Desk :- బీజింగ్ : బెదిరింపులకు భయపడబోమని, అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అధిక టారిఫ్లు, ఇతర సవాళ్లను ఎదుర్కొనగలిగే సామర్ధ్యం తమ ఆర్థిక వ్యవస్థకు వుందని చైనా వాణిజ్య శాఖ మంత్రి వాంగ్ వెంటావో స్పష్టం…
ఏపీలో మండుతున్న ఎండలు.. 84 మండలాలకు వడగాలుల అలర్ట్
Mana News :- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అసలైన వేసవి కాలం ప్రారంభం కాక ముందే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం…
మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
Mana News, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్కపైసా కూడా రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హడ్కో,…
పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
Mana News :- హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని బహదూర్పురాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్షాప్లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత…
కుప్పం పి.ఈ.ఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొర స్వామి నాయుడు మృతి -దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
Mana News, కుప్పం :- పిఈఎస్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకులు దొరస్వామి నాయుడు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. గురువారం బెంగళూరులో తుది శ్వాస విడిచిన స్వర్గీయ దొరస్వామి నాయుడు…