కుటుంబాన్ని చిదిమేసిన కారు ప్రమాదం.. కాలువలో మృతదేహాలు వెలికితీత

Mana News :- వరంగల్‌: జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. స్వగ్రామానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మార్గ మధ్యలోనే మృత్యువు కాటేసింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె, కుమారుడు మృతి చెందగా, భార్య ప్రాణాలతో బయటపడింది. వివరాల్లో వెళితే.. వరంగల్‌…

నటిగా నాకు అన్ని రకాల మంచి పాత్రలు చెయ్యాలని ఉంది : అక్షర నున్న సుజన !!!

Mana News :- తెలుగమ్మాయి అక్షర నున్న సుజన నటన పట్ల ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. మొదటగా కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివడవురా’ సినిమాతో పెళ్లి కూతురు పాత్రలో నటించింది. ఆ తరువాత రామ్ రెడ్ మూవీలో ఇంస్పెట్టర్ సంపత్…

Grand Paderu 12th Mile Teaser Launch Program !!!

Mana News :- Satyam Rajesh, Shravan, Kalakeya Prabhakar in lead roles under the banner of Sai Lakshmi Ganapati Movie Creations with the blessings of Uttarandhra Aradhya Daiwam Paderu goddess Shri…

ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!

Mana News :- ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి…

తెలుగుదేశం పార్టీ – ఒక జీవ నది లాంటిది-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

Mana News, శ్రీకాళహస్తి:- అగ్రవర్ణాల దురహంకార రాజకీయాలకు బలవుతూ, అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని, వారిలో ఆత్మస్థైర్యం నింపిన తెలుగుదేశం పార్టీ – ఒక జీవ నది లాంటిదని తెలుగుదేశం పార్టీ,…

జనసేనలో చేరిన పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు – కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

పిఠాపురం మార్చి 8 మన న్యూస్ :– పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్…

అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు మార్చి 8 మన న్యూస్ :– అన్నదాత సుఖీభవ అంటూ 136 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.136 వారాలు గా…

పిర్ల మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటు – జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల

గొల్లప్రోలు/ శంఖవరం మన న్యూస్ : పిర్ల సూర్య నారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాస్ పేర్కొన్నారు.శనివారం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పిర్ల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా జిల్లా…

కర్నూలు నుంచి విజయవాడకు పోసాని కృష్ణమురళి తరలింపు

Mana News , కర్నూలు: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. పీటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను ఇక్కడికి తరలించారు. కోర్టు రిమాండ్‌ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం…

ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కరెంట్ బిల్లులపై కీలక ప్రకటన ..

Mana News :- ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. శాసనమండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఛార్జీల పెంపు అంశంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన…

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.
సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…
సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..