వైకుంఠాన్ని తలపిస్తున్న తిరుమల గిరులు
తిరుమల శ్రీవారి సప్తగిరులను శుక్రవారం దట్టమైన మేఘాలు కప్పేశాయి. ఘాట్ రోడ్డులో వైకుంఠాన్ని తలపించేలా ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచి పోయారు. ఈ మేరకు పలువురు ఘాట్ రోడ్లలో వాహనాలను నిలిపి తమ సెల్ ఫోన్ లలో…
YS వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై సునీత సంచలనం !
Mana News :- YS వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో ఉన్న సాక్షులు చనిపోవడం కచ్చితంగా అనుమానాస్పదమే అంటూ బాంబ్ పేల్చారు. తన తండ్రి…
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ను నోరు మెదపకుండా చేసిన భారత్..!
Mana News :- పాకిస్తాన్ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే…
ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చేవి – వరుణ్ చక్రవర్తి
Mana News :- భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్గా కూడా అతడు…
అమెరికాలో కాల్పులు.. తిరుపతి యువకుడికి తీవ్రగాయాలు
Mana News :- అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒక సిటీలో.. మూలనో కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది.. తాజాగా, అమెరికాలో కారుపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యారు.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండం గోవిందపురం…
మన బంగారం మంచిది కానప్పుడు..: వర్మా.. వాట్ నెక్స్ట్
Mana News ;- జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు…
విప్రో జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్వస్తి మిగతా మార్గాల్లోనూ డౌటే
Mana News, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లలో విప్రో జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఖాజాగూడ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణాల…
నేటి నుంచి ఒంటిపూట బడులు
Mana News :- రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభకానున్నాయి. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్ 23…
పత్రికా కథనాలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ విప్ & గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్
మన న్యూస్, జీడి నెల్లూరు :- పత్రికల్లో యూట్యూబ్ ఛానల్ లో ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి యం థామస్ పై వారి వ్యక్తిగత సహాయకుల పై వస్తున్న అవాస్తవ కథనాలపై ఘాటుగా స్పందించిన ప్రభుత్వ…
భయమన్నది లేదు! టీడీపీని నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు
మన న్యూస్,పిఠాపురం:- భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగించారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఇల్లు దూరమైనా.. చేతిలో…