గిరిజనులకు డోలీలు మోత తప్పడం లేదు

మన న్యూస్ సాలూరు జూలై 3:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కరడవలస పంచాయతీ ఎగువ కాషాయవలస గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కూనేటి శ్యామల 45 సం” ను వాంతులు విరోచనాలు జ్వరం అపస్మార్క్ స్థితిలో ఉన్న ఆశా…

తిక్కవరం గ్రామంలో పర్యటించిన గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్

సుపరిపాలన ముందడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిల్లకూరు, బుధవారం: చిల్లకూరు మండలంలోని తిక్కవరం గ్రామాన్ని బుధవారం గూడూరు శాసనసభ్యులు పి. సునీల్ కుమార్ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “సుపరిపాలన ముందడుగు” కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటనను నిర్వహించారు. ఈ…

విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేత

గూడూరు, మన న్యూస్ :- AIIEA యూనియన్ 75 వ వారోత్సవాల సందర్భంగా బుధవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు లోని గిరిజన కాలనీ ఎలిమెంటరీ స్కూల్లో నోట్ బుక్స్ పెన్సిల్ పెన్నులు పలకలు బలపాలు మరియు దుప్పట్లు పంచినాము ఈ…

వైద్య ఖర్చులకోసం ఆర్థిక సాయం

గూడూరు, మన న్యూస్ :- క్షయ వ్యాధిగ్రస్తుడు యస్దాని వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి ద్వారా బుధవారం బాధితుడికి అందజేశారు. చిల్లకూరు మండలం…

వడ్రాంపల్లెలో పండుగలా సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..

ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.. ప్రతి కుటుంబాన్ని కలిసి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల అమలును వివరిస్తున్న ఎమ్మెల్యే.. మన న్యూస్ ఐరాల జులై-2 పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం,…

ఉత్సాహభరితంగా తెల్లగుండ్లపల్లె గ్రామంలో సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..

మన న్యూస్ తవణంపల్లె జులై-2 సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సుపరిపాలనతో తొలి అడుగు” ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* తిరుగులేని అపార ప్రజా స్పందనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తవణంపల్లె…

సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పూతలపట్టు జులై-2 పూతలపట్టు మండలం, కమ్మగుట్టపల్లె పంచాయతీ పరిధిలో సుపరిపాలనతో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి…

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మఖ్తల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు డీవీ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు కందూరు రాంరెడ్డి కంటి…

సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – ఎమ్మెల్యే వేగేశన

Mana News, బాపట్ల :- “సుపరిపాలన తొలి అడుగు – ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు “సమీక్ష సమావేశం ” నిర్వహించారు. ఈ…

పొలం పిలుస్తోందిలో రైతులకు సలహాలు – వ్యవసాయ శాఖ అధికారి కే. సీరీష

మన న్యూస్, సాలూరు జూలై 1 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో ని మామిడిపిల్లి, అన్నంరాజు వలస గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, రైతులకు పలు సూచనలు సలహాలు అందజేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి కె.…

You Missed Mana News updates

ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం…///
పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!