అన్ సర్వే భూములను సర్వే చేసి గిరిజనులకు పట్టాలి ఇవ్వాలి
మన న్యూస్ సాలూరు ఏప్రిల్19:– పార్వతిపురం మన్యం జిల్లా ఈనెల 21న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండలంలో కొత్తూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక…