ఏఎస్ఐ రాజారావు ను సన్మానించిన ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్
మన న్యూస్,తిరుపతి, :పదవి విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్ఐ రాజారావును తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. రాజారావు ఆరోగ్యవంతమైన శేష జీవితాన్ని గడపాలని బొడుగు…