జనసంద్రమైన పిఠాపురం.. కాసేపట్లో ‘జయకేతనం’ సభ
Mana News, పిఠాపురం: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. జనసేన అధ్యక్షుడు…
వైద్యురాలిపై అనుచిత ప్రవర్తన.. తమ్మయ్య బాబుపై జనసేన సస్పెన్షన్ వేటు
Mana News :- అమరావతి: ప్రత్తిపాడులో సీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ శ్వేత పట్ల జనసేన పార్టీ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు తీరు పట్ల ఆ పార్టీ తీవ్రంగా స్పందించిది. జనసేన నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు…