కావలిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 124 వ జయంతి వేడుకలు
కావలి,మన న్యూస్, మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి లో కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా జయంతి…
నెల్లూరు రూరల్ నియోజవర్గంలో 303 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తి
నెల్లూరు రూరల్, మన న్యూస్,మార్చి 16 :- *60 రోజుల్లో పనులు పూర్తిచేసి, 609 మంది నాయకుల, కార్యకర్తల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఆదివారం ఉదయం స్థానిక…
ఇప్పటికైనా పవన్ మేల్కొనాల్సిన అవసరం ఉంది, బీజేపీ మైకం నుంచి బయట పడాలి -వైఎస్ షర్మిల
Mana News :- పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కూటమేతర పార్టీలన్నీ కూడా పవన్ కల్యాణ్కు కౌంటర్ ఇస్తోన్నాయి. తెలుగుదేశం…
వెదురుకుప్పం మండలం కొమ్మరగుంట లో జల్లికట్టు నిర్వహణ
Mana News :- గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు* గురుసాల కిషన్ చంద్ గారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జల్లికట్టు ప్రజలకు అందివ్వడం జరిగింది. కార్యక్రమంలో అన్నదానం నిర్వహించిన గురుసాల కిషన్ చంద్ కి సన్మాన…
మాజీ డిప్యూటీ సీఎంను కలిసిన ఎస్ఆర్ పురం నేతలు
Mana News :- మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన సందర్భంగా శనివారం పుత్తూరులోని ఆయన నివాసంలో ఎస్ఆర్ పురానికి చెందిన పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జీడి నెల్లూరు నియోజకవర్గంలోని…
ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!
Mana News :- పులివెందుల సమస్యలను, అసంపూర్తి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ విఫలం అయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో త్రాగునీరు,…
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ..
Mana News :- టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ…
ఇకపై ఓయూలో ధర్నాలు, నిరసనలు బంద్ : రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ
Mana News :- ఉద్యమాలకు వేదిక అయిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మీదట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ తాజాగా సర్క్యులర్ జారీ చేశారు.ఓయూలో శాంతియుత వాతావరణంలో తరగతులు, కార్యకలాపాలు జరగాలని సూచించారు.కానీ, విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలోకి ప్రవేశించి నిరసన…
ఏఆర్ రెహమాన్కు అస్వస్థత
Mana News, చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఛాతీ నొప్పితో ఆయన ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ…
తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ
Mana News, Tirupati :- పాఠశాలలో విద్యార్థినిని రెండవ అంతస్తు నుండి కిందకు తోసేసిన తోటి విద్యార్థి.. బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి – శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో విద్యార్థుల మధ్య రగడ . విద్యార్థినిని రెండవ అంతస్తు…