Month: August 2026

డ్రగ్స్ రహిత తిరుపతి కోసం భారీ అవగాహన ర్యాలీ.. ముఖ్య అతిథిగా తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతిలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-అఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా…

ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా శ్రీధర్‌ వర్మ బాధ్యతల స్వీకరణ..

శ్రీధర్ వర్మ నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత ప్రగతి సాధిస్తుంది: మహబూబ్ బాషా​ రేణిగుంట ఆగష్టు 22. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్‌గా శ్రీధర్‌ వర్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో…

రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో సర్ సర్టిఫికెట్లు పరిశీలన.

రేణిగుంట ఆగష్టు 22. ​తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో (సర్) ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం వేగవంతంగా సాగింది. ముందస్తుగా నోటీసులు అందుకున్న అభ్యర్థులు తమకు సంబంధించిన అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆధారాలతో కార్యాలయానికి…

వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతులు తప్పనిసరి.

ఉత్సవాల్లో డీజేలు, ఆర్కెస్ట్రా రికార్డింగ్ డాన్సులు నిషేధం. ఉత్సవ మండపం వద్ద తప్పనిసరి సీసీ కెమెరాలు. ఉత్సవ కమిటీ సభ్యులతో సిఐ జయచంద్ర సమావేశం. రేణిగుంట ఆగష్టు 22. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ లో శ్రీ అభయ వినాయక అసోసియేషన్…

ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల్లో గుడిమల్లం ఆలయ ‘సారె’..

ఆలయ చైర్మన్ బత్తెల గిరి నాయుడు ఆధ్వర్యంలో వైభవంగా ‘సారె’ సమర్పణ… రేణిగుంట ఆగష్టు 21. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం తరఫున శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.పాపానాయుడుపేటలో…

పాపా నాయుడు పేటలో వైభవంగా శ్రీ ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు…

స్వామివారిని దర్శించుకున్న శ్రీమతి బొజ్జల రిషితా రెడ్డి. ​ఏర్పేడు ఆగష్టు 21. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపా నాయుడు పేటలో శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్…

నెల్లూరులో ఆకృతి షోరూం శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 21 : నెల్లూరు నగరంలో కొత్త హాల్ సినిమా ధియేటర్ ఎదురుగా ఆకృతి షోరూమ్ ను శుక్రవారం సినీనటి నెల్లూరు నెరజాణ రితికా నాయక్ ప్రారంభించినారు.ముందుగా షోరూమ్ కు విచ్చేసిన రితికా నాయక్ కు షోరూమ్…

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి రాజీవ్ గాంధీ…

ఖరీఫ్‌ రైతులకు నిజాంసాగర్‌ జలాలు.. రైతుల కోరిక మేరకు త్వరలో సాగునీటి విడుదల: పోచారం శ్రీనివాస్ రెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్‌, ( జుక్కల్ )రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్‌ పంటకు అవసరమైన సాగునీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.గురువారం నిజాంసాగర్‌…

విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ను కలిసిన ఎన్.పి.ధరణి నాయుడు

బంగారుపాల్యం ,మన ధ్యాస, ఆగస్టు 20 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.పి.ధరణి నాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ను…