డ్రగ్స్ రహిత తిరుపతి కోసం భారీ అవగాహన ర్యాలీ.. ముఖ్య అతిథిగా తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.
తిరుపతిలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-అఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా…