ఐక్యతకు నిదర్శనం మేడే..ఆటో,రిక్షా కార్మికులకు డాక్టర్ కందుల దుస్తుల పంపిణీ…
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ పోస్ట్):మే డే కార్మికుల ఐక్యత,పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందనివిశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు,32 వ వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.ఆర్టీసీ కాంప్లెక్ ఔట్ పోస్ట్ వద్ద మే…