Month: January 2026

తూర్పు కాపు ఓబీసీ సర్టిఫికెట్లకు మార్గదర్శకాలు విడుదల

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : సుదీర్ఘకాలంగా స్థానిక తూర్పు కాపు/గాజుల కాపు కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్లను ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు నిరాకరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లలో తూర్పు కాపు యువతకు ఉద్యోగ రిజర్వేషన్లు…

వరుపుల కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: వరుపుల తమ్మయ్య బాబు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున వరుపుల తమ్మయ్య బాబు పోటీ చేశారు.…

ఐకెపీ వీవోఏల డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

నిజాంసాగర్,మన ధ్యాస,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోనినిజాంసాగర్,మహమ్మద్‌నగర్ మండలాల ఐకెపీ వీవోఏలు డైరీ,క్యాలెండర్లను డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఐకెపి గ్రామ సంఘ సభ్యులకు కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ..మహిళా సంఘాలు,ఐకెపీ వీవోఏలు గ్రామీణ అభివృద్ధిలో కీలక…

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం—- ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి పూజ రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.నూతన కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా…

నాలుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయాలి. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు సాగుతోంది.ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జుక్కల్…

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి వామన్ రావు

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి వామన్ రావు అన్నారు నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో మాట్లాడారు త్వరగా పనులను పూర్తి చేసుకుంటే…

మగ్దూంపూర్ పాఠశాలకు ఎల్ ఈ డీ టీవీ బహుకారణ..మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని మగ్దూంపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు మాజీ సర్పంచ్ భీమన్‌పల్లి లక్ష్మీనారాయణ ఎల్ ఈ డీ టీవీని బహుకరించారు.విద్యార్థుల బోధనకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల…

పాఠశాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం: ఎం. వాసు నాయుడు

పాలసముద్రం, మన ధ్యాస: పాలసముద్రం మండలం కృష్ణజిమ్మాపురం పంచాయతీ పరిధిలోని ఎస్‌.ఆర్‌.కండ్రిగ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుల బృందం మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి ఎం.వాసు నాయుడు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి…

నెల్లూరు సంతపేట మెట్ల రేవు ప్రాంతంలో సమస్యలను పరిశీలించిన జనసేన నేత గునుకుల కిషోర్

మన ద్యాస,నెల్లూరు, జనవరి 20 : నెల్లూరు సిటీ 50వ డివిజన్, మెట్ల రేవు ప్రాంతంలో దాదాపు 7 సంవత్సరాల క్రితం డ్రైనేజీ పనులకు తవ్వి ఇప్పటికీ రోడ్ వేయకపోవటం వల్ల, గుంతలు కాల్వలు నిర్మాణం లేక మట్టి, సన్ను పేరుకుపోయి…

నెల్లూరు రూరల్,మాదారాజుగూడూరు గ్రామంలో 36 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన బూడిద విజయకుమార్

మన ధ్యాస, నెల్లూరు రూరల్, జనవరి 19 : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో సోమవారం 36లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ హెల్త్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు…