Month: December 2025

మామిడి రైతుల చలో చిత్తూరు కలెక్టరేట్ ను జయప్రదం చేయండి.

చిత్తూరు, మన ధ్యాస, డిసెంబర్ 6 చిత్తూరు ఎస్టియు ఆఫీసు నందు మామిడి రైతుల ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం.సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి సి మునీశ్వర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి బంగారు మురళి లు…

తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న కందాటి సురేష్ రెడ్డి

మన ధ్యాస,తిరుపతి, :మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ కర్నాటి శంకర్ రెడ్డి సోదరుడు టిడిపి నేత కందాటి సురేష్ రెడ్డి, టిడిపి మాజీ నగర అధ్యక్షులు జెడబ్ల్యు విజయ్ కుమార్, ఎం ఆర్ పల్లి టిడిపి నేత ఎన్ రామచంద్రారెడ్డి, గంగులయ్య…

బడుగుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…టిడిపి నేత కందాటి సురేష్ రెడ్డి

మన ధ్యాస,తిరుపతి, :బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కందాటి సురేష్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి…

ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

శ్రీ దుర్గా ఆటో మొబైల్స్ మెకానిక్ గ్యారేజ్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ దుర్గా ఆటో మొబైల్స్ మెకానిక్ గ్యారేజ్ ను ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.శ్రీ దుర్గా ఆటోమొబైల్స్ మెకానిక్ గ్యారేజీ ను ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్…

మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ

గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 జోగుళాంబ గద్వాల లోని మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎంపీ డీకే అరుణ పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ…

ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి…

ఏపీ లో పదో తరగతి విద్యార్ధులకు బంపరాఫర్‌..ఇకపై పరీక్ష ఫీజు విద్యార్థులే ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, మన ధ్యాస, డిసెంబర్ 06 (కె ఎన్ రాజు). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా…