కాణిపాకం లో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో చైర్మన్, ఈఓ
మన ధ్యాస ప్రతినిధి:- ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ స్వామివారి దేవస్థానం నందు శని వారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర…