Month: August 2025

జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల

మన న్యూస్ ,నెల్లూరు: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం విడుదలయ్యారు.ఈ సందర్భంగా జైలు వద్ద వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మెరీగ మురళీధర్,…

నెల్లూరు ,రామలింగాపురం , అండర్ బ్రిడ్జి వద్ద శరవేగంగా జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు.

మన న్యూస్, నెల్లూరు రూరల్:నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్ రామలింగాపురం అండర్ బ్రిడ్జి నందు 60 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. శరవేగంగా సాగుతున్న…

పేటమిట్టలో జాబ్ మేళాను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్

మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20 పూతలపట్టు మండలం, పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు…

రైతులకు వ్యవసాయ యంత్రాలపై రాయితీ..ఏవో నవ్య

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద ఈ సంవత్సరం రైతులకు ప్రభుత్వం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తుందని మండల వ్యవసాయ అధికారి నవ్య తెలిపారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ-ఎస్టీ రైతులు, మహిళా రైతులు,…

అనారోగ్యంతో మృతి చెందిన టిడిపి కార్యకర్త ఖాదర్ భాషా కుటుంబాన్ని పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్

మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20 పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, బుడితిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఖాదర్బాషా కుటుంబాన్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్య బారినపడి ఖాదర్ బాషా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న…

పెన్షన్ తొలగింపుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్

మన న్యూస్ పూతలపట్టు ఆగస్ట్-20* పూతలపట్టు నియోజకవర్గంలో పెన్షన్ తొలగింపుపై పూతలపట్టు నియోజకవర్గం అధికారులతో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని పూతలపట్టు శాసనసభ్యులు కార్యాలయంలో *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* పీడీ…

⁠మంత్రి ఫరూక్ తో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ..వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజ ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి అని కోరిన అబ్దుల్ అజిజ్…////

నెల్లూరు మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్ట్ 20 :/// రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రివర్యులు నశ్యం మొహమ్మద్ ఫరూక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తాడేపల్లి లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…

రైతు సేవా కేంద్రాలలో రైతులకు గ్రామ సభ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20 తవణంపల్లి మండల రైతు సేవ కేంద్రాలలో రైతులకు జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ అద్వర్యం లో గ్రామసభ నిర్వహించడం జరిగింది. టీ పుత్తూరు మరియు పుణ్య సముద్రం రైతు సేవ కేంద్రాల ద్వారాగుజ్జు పరిశ్రమకు మామిడి…

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్న మండల విద్యాశాఖ అధికారిణి హేమలత

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పొగాకు నియంత్రణలో భాగంగా జులై 1 నుండి జులై 21 వరకు అత్యధిక సంఖ్యలో సంతకాలు సేకరించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారిణి హేమలత పాఠశాల బ్యాగులు పంపిణీ చేశారు.…

విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. షి టీమ్ పోలీసులు,

మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : బుదవారం రోజు ధన్వాడలోని జడ్ పీ హేచ్ ఎస్ పాఠశాలలో షి టీమ్ పోలీసులు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్ ఈవ్ టీజింగ్, చదువుపై శ్రద్ధ, గోల్ సెట్టింగ్, క్రమశిక్షణ,…