Month: June 2025

సర్వేపల్లి ప్రజలకు మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి )పై ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు….. కాకాని పూజిత

మన న్యూస్, వెంకటాచలం :*వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన సర్వేపల్లి ప్రజలు.*జగనన్నపై అభిమానం, గోవర్ధన్ రెడ్డి గారిపై నమ్మకంతో భారీగా తరలివచ్చిన ప్రజల అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన కాకాణి పూజిత.*సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు…

పాఠ్య పుస్తకాలు పంపిణీ..ఎంఈవో అమర్ సింగ్

మనన్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను ఎంఈవో అమర్ సింగ్ పంపిణీ చేశారు. మండలానికి 1 నుండి 10 వ తరగతి వరకు 6157 పుస్తకాలు వచ్చాయి.వాటిని…

సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

మన న్యూస్,నిజామాబాద్, రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. రుద్రూర్ మండలం రాణంపల్లి, సాలూర మండల కేంద్రంలో గురువారం నిర్వహించినా రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు.అర్జీదారుల…

దొంగల పార్టీగా మారిపోయిన వైసీపీ……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ , సర్వేపల్లి *2024 జూన్ 4…ఏపీ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్యం ల‌భించిన రోజు .*సీఎం కుమారుడిగా రూ.43 వేల కోట్లు దోచేసిన వ్య‌క్తి దేశంలోనే కాదు…ప్ర‌పంచంలోనే జగన్ రెడ్డి తప్ప మరొకరు ఉండ‌రేమో.*వైసీపీ పాల‌న‌లో ద‌ళిత బిడ్డ‌ల‌ను బ‌లితీసుకుని ఇప్పుడు…

బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ బారషాహీద్ దర్గా లో ఏర్పాట్లపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష సమావేశం.

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,జూన్ 5: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న బక్రీదు వేడుకలను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర మునిసిపల్ కమీషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో…

మన న్యూస్ – గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రత్యేక కథనం – అభిప్రాయ సేకరణ ఫలితాలు – మండలాల వారీగా

మన న్యూస్ , గంగాధర నెల్లూరు :- బుధవారం రోజు “మన న్యూస్” చానెల్ ద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక పబ్లిక్ పోలింగ్ నిర్వహించబడింది. ఈ అభిప్రాయ సేకరణలో మొత్తం 1877 మంది ఓటర్లు…

ఎర్రవల్లిలో మొక్కలు నాటిన జోగినపల్లి సంతోష్ కుమార్

మన న్యూస్,హైదరాబాద్ ,గజ్వాల్ , ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గజ్వేల్ నియోజకవర్గం లోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో గురువారంమాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా…

నెల్లూరు నగరంలో “వెన్నుపోటు దినాని”కి సునామిలా వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కార్యకర్తలు, ప్రజలు

మన న్యూస్, నెల్లూరు:నెల్లూరు సిటీలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమానికి 5 వేల మందికి పైగా తరలివచ్చిన వైసిపి కార్యకర్తలు, ప్రజలు *కూటమి ప్రభుత్వపు దొంగ హామీలను నిరసిస్తూ.. కలెక్టర్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…

దివ్యాంగులకు తోడుగా ఉంటాం…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు :- విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్‌ పరిధిలో 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల అందజేత.- జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 950 ట్రై సైకిళ్లు అందించాం.- దివ్యాంగుల బాధలను కొంతైనా తీర్చాలన్న సంకత్పంతో సాగుతున్నాం – ఎంపీ-…

ప్రజలకు సేవ చేయకపోతే వెనకబడిపోతాం……. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు:- ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తకు తోడుంటాం.- ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.- వెన్నుపోటుదారులకు ప్రజలు 2024లోనే బుద్ధి చెప్పారు.- ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది.- తెలుగుదేశం వంటి క్రమశిక్షణ పార్టీలో నా చేరిక…