Month: June 2025

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కె.వి సూర్యనారాయణ అధ్యక్షతన ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది పలు శాఖల అధికారులు…

నెల్లూరులో PMJ జ్యువెల్స్ నూతన షోరూం శుభారంభం.

మన న్యూస్, నెల్లూరు ,జూన్ 6:- ఆంధ్రప్రదేశ్‌లోని PMJ షోరూమ్‌ల వరుసలో కొత్త అవుట్‌లెట్‌ను NUDA చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు.- భారత్ , USA వేదికల్లో PMJ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 40+ స్టోర్లలో ఈ స్టోర్ అదనం.దక్షిణ భారతదేశంలో…

తిరుమలిలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 50 ఎడ్ల జతల వచ్చాయి. వీటకి సీనియర్సు, జూనియర్స్ విభాగాల్లో…

చెంచుగుడి శ్రీ ధర్మరాజుల దేవస్థానంలో మహాభారత ఉత్సవాలు ఘన ఆరంభం – వైభవంగా ధ్వజారోహణ మహోత్సవం

చెంచుగుడి, మన న్యూస్:చెంచుగుడి శ్రీకృష్ణ, ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ప్రసిద్ధ దేవస్థానంలో 64వ మహాభారత ఉత్సవాలు శ్రద్ధా, భక్తీ సమ్మిళితంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఆలయ ప్రాంగణం సంప్రదాయ భక్తి…

చెంచుగుడి శ్రీ ధర్మరాజుల దేవస్థానంలో మహాభారత ఉత్సవాలు ఘన ఆరంభం – వైభవంగా ధ్వజారోహణ మహోత్సవం

చెంచుగుడి, మన న్యూస్:చెంచుగుడి శ్రీకృష్ణ, ద్రౌపది సమేత ధర్మరాజుల వారి ప్రసిద్ధ దేవస్థానంలో 64వ మహాభారత ఉత్సవాలు శ్రద్ధా, భక్తీ సమ్మిళితంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఆలయ ప్రాంగణం సంప్రదాయ భక్తి…

రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి..జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్) రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్,శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి,డాక్టర్ రేవంత్ అన్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో మాల్తుమ్మెద శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…

తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పోటీల్లో జాగృతి అభ్యుదయ సంఘంనకు రాష్ట్ర స్థాయి ప్రధమ, తృతీయ బహుమతులు రాష్ట్ర పర్యావరణ అటవీశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ…

ఎల్బీనగర్. మన న్యూస్ : జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం – నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నిర్వహించిన పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం…

రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

నాగోల్. మన న్యూస్; Elite Gamers Garege నాగోల్ ఉప్పల్ బాగ్ హయత్ లో గల విక్రంత్ బ్యాడ్మింటన్ అకాడమీ లో జరిగిన రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ -2025 నీ ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్…

రాష్ట్రంలో వెన్నుపోటు అలవాటు చేసింది చంద్రబాబే….. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

మన న్యూస్, నాయుడుపేట: రాష్ట్రంలో వెన్నుపోటు అలవాటు చేసింది చంద్రబాబు నాయుడని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో రాష్ట్ర మొత్తం…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు రూరల్:రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి సంబరాలు చేసుకుంటుందని వైయస్ఆర్ సీపీ నెల్లూరు రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వెన్నుపోటు…