అంబిలి పంపిణి చేసిన ఆరణి మధన్
మన న్యూస్,తిరుపతి: తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా ఆదివారం మాతంగి వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గాంధీపురం సర్కిల్ లో కార్పోరేటర్ ఎస్ కే బాబు ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు అంబలిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయుడు…