ప్రభుత్వం అందించే పథకాల గురించి రైతులకు వివరించారు,
మన న్యూస్ పాచిపెంట మే 31:-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన్ కేంద్రం, రస్తాకుంటుబాయి వారి ఆధ్వర్యం లో వికసిత్ కృషి సంకల్ప అభయాన్ కార్యక్రమం పాచిపెంట మండలం లో ని మాతుమురు,…