Month: May 2025

ప్రభుత్వం అందించే పథకాల గురించి రైతులకు వివరించారు,

మన న్యూస్ పాచిపెంట మే 31:-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన్ కేంద్రం, రస్తాకుంటుబాయి వారి ఆధ్వర్యం లో వికసిత్ కృషి సంకల్ప అభయాన్ కార్యక్రమం పాచిపెంట మండలం లో ని మాతుమురు,…

రేపు విజయవాడలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం…

మన న్యూస్,తిరుపతి :రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జూన్ 2వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు…

అవ్వ తాతలకు మంత్రి సంధ్యారాణి పిం చ న్ల పంపిణీ

మన న్యూస్ సాలూరు మే 31:-పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అవ్వా ,తాతలకు మంత్రి సంధ్యారాణి పింఛన్లను పంపిణీ చేశారు. శనివారం ఉదయం ఒకటి 1,4,5వ వార్డులలో ఉన్న లబ్ధిదారులకు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా…

ఇచ్చిన మాటలను నెరవేర్చని మంత్రి,మంత్రి హామీలు నీటి మూటలుగా మిగిలాయి – రేషన్ వాహనాల రద్దుపై పాచిపెంట ఎంపీపీ ప్రమీల

మన న్యూస్ పాచిపెంట, మే 31:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. ఆమె తన కార్యాలయంలో శనివారం నాడు పత్రికా…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 148 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన…

చిన్న ఆరెపల్లి గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీలు..

మన న్యూస్,నిజాంసాగర్ ( జుక్కల్ ) : నిజాంసాగర్ మండలంలోని చిన్న ఆరెపల్లి గ్రామంలో నల్ల పోచమ్మఉత్సవాలను పురస్కరించుకొని వసంతరావు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలను నిర్వహించారు.ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు…

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సన్మానించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి ఆర్ రాజన్

చిత్తూరు,మన న్యూస్:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సి.ఆర్ రాజన్ శాలువతో సన్మానించి సత్కరించారు.. కడప మహానాడు అంచనాలకు మించి లక్షలాదిగా తరలి రావడంతో కడప అడ్డ తెలుగుదేశం…

బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించిన తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్

ఎస్.ఆర్.పురం, మన న్యూస్:- ఎస్.ఆర్.పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బెంగళూరు నివాసితులు, టీడీపీ సీనియర్ నాయకులు బోడపాటి లోకనాథ నాయుడు సోదరుడు బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు , నిన్న (తేదీ) అనారోగ్యంతో పరమపదించారు. ఆయన మృతి పట్ల టీడీపీ వర్గాలలో…

కూటమి నేతల ఆధ్వర్యంలో తెట్టుగుంటపల్లి గ్రామంలో ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – ప్రజల్లో హర్షం

వెదురుకుప్పం , మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, అలాగే ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో, ఈ రోజు వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి…

నిరవధిక నిరాహార దీక్ష చేపడుతూ అస్వస్థతకు గురైన బాధితురాలు ఎం. పద్మ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రౌతులపూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడి కేంద్రంలో 12 ఏళ్లగా కార్యకర్తగా పనిచేస్తున్న ఎం పద్మను అక్రమంగా తొలగించారంటూ ప్రాజెక్టు పరిధిలో లోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే…ఇప్పటివరకు…