Month: April 2025

అన్న దాతకే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత కే అన్న సదుపాయం అంటూ 141 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని…

ప్రహరీ గోడ లేక గిరిజన విద్యార్థులు కు ఇబ్బందులు,

మనన్యూస్,సాలూరు:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కటారి కోట గ్రామ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని చిన్నపాటి వర్షం పడిన కొండనుంచి వచ్చిన గెడ్డ వాగు నీరు వరద వలన పాఠశాలకు వెళ్లకుండా పిల్లలకు ఉపాధ్యాయులకు ఆటంకంగా ఉందని…

983 మార్కులతో సత్తా చాటిన జ్యోతుల సాయి జ్యోతి

మనన్యూస్,గొల్లప్రోలు:పట్టణ పరిధిలోని గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఎంపిసి చదువుతున్న జ్యోతుల సాయి జ్యోతి 983 మార్కులు సాధించి ఔరా అనిపించారు.కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కళాశాల లను మించి ఎం పి సి విభాగంలో అత్యున్నత మార్కులు సాధించి జిల్లా…

మహిళా సంఘాలు అభివృద్దే ప్రభుత్వం ధ్యేయం,సెర్ప్ అదనపు సి ఇ ఓ శ్రీరాములు వెల్లడి

మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మహిళా సంఘాలు అభివృద్ధి,సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర సెర్ఫ్ అదనపు సీఈవో కే శ్రీరాములు నాయుడు వెల్లడించారు. శనివారం నాడు మండలం విచ్చేసిన సందర్భంగా వెలుగు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం…

కావలిఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు.

కావలిఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి సమక్షంలో టిడిపి పార్టీలో చేరిన ఇతర పార్టీ నాయకులు. మన న్యూస్,కావలి,ఏప్రిల్ 12:*కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.అభివృద్ధి ఎజెండా అందరం కలిసికట్టుగా పని చేద్దామంటున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.నెల్లూరు జిల్లా కావలిలో…

టిటిడి గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు………… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 12 :- గోవుల సహజ మరణాలపై కుట్రలు ఆపాదించవద్దు. – టిటిడి పై దుష్ప్రచారానికి పాల్పడే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. – టిటిడి పాలక మండలి సభ్యురాలు మరియు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి…

తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం………… తెలుగుదేశం నెల్లూరు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 12 : * టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని తప్పుడు ప్రచారం చేస్తున్న భూమన.* తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కాపాడుతున్న కూటమి ప్రభుత్వం .)* కూటమి ప్రభుత్వానికి, టిటిడి…

నెల్లూరులో కీ.శే పామూరు జయ రమేష్ రెడ్డి ,ఆవుల వెంకటేశ్వర్లు సంతాప సభ

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 10 :ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ ( APEJU ) రాష్ట్ర కో – కన్వీనర్ ఉడత రామకృష్ణ అదేశాలు మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ ఫౌండర్ ,…

కావలిలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం.

మన న్యూస్, కావలి, ఏప్రిల్ 12:ఇంటి వద్దే సమస్యలను పరిష్కరిస్తున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి.అధికారులతో కలిసి శనివారం ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.కావలి వెంగళరావు నగర్ 25వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం.25వ వార్డులో టిడిపి పార్టీ జెండాను…

పల్నాడులో జర్నలిస్టులపై పెట్టిన కేసు ఎత్తివేయాలి

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 11: పల్నాడు జరిగిన సంఘటనలో సాక్షి ఎడిటర్ ఇతర విలేకరులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం నెల్లూరు గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.…