Month: April 2025

సివిల్స్ తుది ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన…

రెవెన్యూ, అధికారులది ఆర్భాటపు, హడావిడి ప్రచారాలే—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ—ఘాటు విమర్శ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, అట్లూరు మండలాలలో జరిగిన భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు కేవలం ఆర్బాటపు ప్రకటనలు చేస్తూ హడావుడి పర్యటనలు చేస్తున్నారు, తప్ప నేటి వరకు ఒక్క సెంటు…

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Mana News :- ‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.…

ఎస్సై సత్యనారాయణ చేతుల మీదుగా మజ్జిగ వితరణ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 22: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం మధ్యాహ్నం మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 4,00 మందికి పైగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కీర్తిశేషులు పెద్దిరెడ్డి…

సమస్యల నడుమ గ్రామ సచివాలయాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న 9 సచివాలయంలో అనేక సమస్యల నడుమ కొనసాగుతోంది.ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించలేక పోవడంతోపాటు అందులో పని చేసే ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేక పలు…

‘ఉర్సా’ వివాదం, తెర వెనుక – ఏది నిజం..!!

Mana News :- ఉర్సా…ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు. రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఉర్సా సంస్థ పెట్టుబడులు… ప్రభుత్వ…

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

Mana News :- TG Inter Results | హైదరాబాద్ : ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో అమ్మాయిలు సత్తా చాటారు.…

తెలంగాణలో భానుడి భగ భగ.. రానున్న 3 రోజులు జాగ్రత్త

Mana News :-హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మొన్నటి వరకు కొద్దిగా వర్షాలు పడి ఎండ నుంచి ఉపశమనం లభించిగా.. మళ్లీ ఎండలు మొదలయ్యాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రానున్న రోజుల్లో…

మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?

Mana News :- అర్జున్‌కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన ఫ్రెండ్స్‌తో వీకెండ్‌లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు…

2024-2025 ఆర్థిక సంవత్సరం పై ఆకస్మిక తనిఖీలు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- కాకినాడ ఎమ్మార్సీ నందు ఆర్.బి అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వారు ఆధ్వర్యంలో శంఖవరం మండలం యొక్క 2024-25 ఆర్ధిక సంవత్సరం సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్ లో పీఎం శ్రీ…