కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ 8 వార్షికోత్సవ వేడుకలు
మనన్యూస్,నెల్లూరు:కొన్నేళ్ల కిందట గ్రామాల్లో ఎటువంటి మెరుగైన సౌకర్యాలు లేవు.ఆ సమయంలో వీరు గ్రామాల్లో వైద్య సేవలు అందించారు.టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది.గ్రామీణ వైద్య సేవకులు గా గుర్తింపు ఇవ్వాలని వీరు కోరుతున్నారు.వీరి గుర్తింపు కోసం వీరినే ప్రణాళిక…