Month: February 2025

తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే కోలా లక్ష్మీపతి

పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా తిరుమల పరిరక్షణ సైన్యం”ఏర్పాటు రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం… మనన్యూస్,తిరుమల:కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని.ఇక్కడ పుట్టి,పెరిగిన స్థానికులుగా…

తిప్పినాయుడు పల్లి చంగలరాయలు భౌతికకాయానికి నివాళులర్పించిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్

మన న్యూస్ , వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లి పంచాయితీ మాజీ సర్పంచ్ సుధాకర్ మేనమామ చంగలరాయలు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉపేంద్ర,…

సాయి ధన్సిక “దక్షిణ” చిత్రం ‘లయన్స్‌గేట్ ప్లే’ ఓటీటీలో స్ట్రీమింగ్ !!!

Mana News :- మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ…

పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి. సబ్ కలెక్టర్ కిరణ్మయి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ఈ నెల 27న జరగనున్న మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని డోంగ్లి, పెద్ద కొడప్…

క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్ సీక్తా పట్నాయక్.

మనన్యూస్,నారాయణ పేట:క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో బంగారు పథకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్రీడాకారులకు తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన జాతీయ 16వ బాలుర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర మీట్ జావలిన్ త్రోలో సందీప్ బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా…

గిర్దావర్ -1 గా గణపతి బాధ్యతల స్వీకరణ

మనన్యూస్,పినపాక:మండల గిర్ధావర్ 1 గాసి హెచ్ గణపతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.గతంలో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు.సోమవారం తాసిల్దార్ అద్దంకి నరేష్ ను కలసి నియామక పత్రాన్ని అందజేసి విధులకు హాజరయ్యారు.ఈ సందర్భంగా…

మణుగూరు లో జరిగే ఏఐఎస్ఎఫ్ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ను జయప్రద చేయండి

విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ప్రతిభా పరీక్షలు దోహదపడతాయి విద్యార్థులు పరీక్షల ద్వారా మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి మనన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం:మణుగూరు మణుగూరు మండలం,విద్యార్థులలో ప్రతిభని,సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు,ప్రతిభా పరీక్షలు ఉపయోగపడతాయని విద్యార్థులు ప్రతిభా పరీక్షలు ద్వారా మానసిక ధైర్యాన్ని పెంచుకుని…

విజయనగరం; ఉత్తరాంధ్ర చెస్ పోటీలో విజేతగా పుష్ప రాణి

మన న్యూస్, విజయనగరం ; ఆదివారం నాడు విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్డు దగ్గర ఉత్తరాంధ్ర ఫ్రీ చెస్ టోర్నమెంట్ నిర్వహించినట్లు నిర్వాహకులు జ్వాలాముఖి మీడియాకి తెలిపారు. అయన మాట్లాడుతూ.. సుమారు 85 మంది అభ్యర్థులు పాల్గొన్నారు అని చెప్పారు. ఈ…

నెల్లూరులో రాజన్న మిలిటరీ హోటల్ శుభారంభం

మనన్యూస్,నెల్లూరు:పోగతోటలో రాజన్న మిలిటరీ హోటల్ ఆదివారం ఉదయం తెలుగుదేశం నాయకులు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రారంభించినారు.ఈ హోటల్ అధినేత పిక్కిలి రాజా మాట్లాడుతూ.హోటల్ రంగంలో 15 సంవత్సరాల అనుభవంతో రాజన్న మిలిటరీ హోటల్ ప్రారంభించడం జరిగింది అన్నారు. ఎక్కడ…

నెల్లూరులో ఎస్ఎస్ఎ క్యాటరింగ్ ప్రారంభం

మనన్యూస్,నెల్లూరు:ఎస్ఎస్ఎ క్యాటరింగ్ అధినేత సయ్యద్ షబీర్ అహ్మద్ మాట్లాడుతూ. నెల్లూరు పెద్ద బజార్ వద్ద ఎస్ఎస్ఎ బిర్యానీ సెంటర్ ను గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతూ నేడు అలంకార్ సెంటర్ వద్ద ఎస్ఎస్ఎ క్యాటరింగ్ ను ప్రారంభిస్తున్నాము అని అన్నారు.అన్ని…