ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు
మనన్యూస్,తవణంపల్లి:ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ టీచర్లకు ఆరు రోజుల జ్ఞానజ్యోతి”శిక్షణ కార్యక్రమం నేటితో ముగించిందని మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజ రెడ్డి గారి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి మెలకువలు, నైపుణ్యాలు పాటించాలో…