మకు దారి కల్పించండి…… మహా ప్రభూ

Mana News, రేణిగుంట ఫిబ్రవరి 22,2025 :-రేణిగుంట మండలం కరకంబాడి గ్రామపంచాయతీ పరిధిలోని శివాలయం వీధిలో రహదారిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారని సదరు గుర్రమ్మ అనే మహిళ శనివారం నాడు మీడియాను ఆశ్రయించింది,వివరాల్లోకి వెళితే కరకంబాడి శివాలయం విధిలోని మంచినీళ్ల ట్యాంక్ పక్కనే 55 సంవత్సరాలుగా నివాసముంటున్న స్థానికరాలు గురమ్మ ఇంటికి వెళ్లే దారిని అధికార బలంతో కబ్జా చేశారని ఆరోపించింది సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన నెల నుండి ఘర్షణలు జరుగుతున్న మాకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు స్థానికంగా ఉన్న వ్యక్తి ఆ దారి స్థలం కోసం మా పై రోజు రచ్చకు వచ్చి దాడి చేస్తున్నానన్నారు .ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేసిన తాసిల్దార్, గ్రామ పంచాయితీ దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి న్యాయం చేయడం లేదన్నారు స్థానికంగా ఉండే వారిని బెదిరిస్తూ మీ వల్ల అయింది చేసుకోండి అంటూ ఇబ్బంది పెడుతున్నరంటూ ఇన్ని సంవత్సరాలుగా రోడ్డు ఉండగా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపట్టడం దౌర్జన్యం అన్నారు అక్కడ మంచి నీటి ట్యాంక్ ,గుడి,కూడా ఉందని దారి లేకుండా చేస్తున్నారన్నారు మేము కూడా ఈ ప్రభుత్వానికి ఓటు వేసాము కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. మాకు సంబంధిత అధికారులు ఎమ్మెల్యే న్యాయం చేయాలని వేడుకున్నారు .

  • Related Posts

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణం లో ఉన్నారు……….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి*గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసింది. *సూపర్ సిక్స్ లో లేని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మన…

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు చిరకాల స్వప్నాలైన నూతన రహదారి నిర్మాణం, ఆర్టీసి బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం సాకారం తో నెరవేరిందని ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద ఎర్ర బస్సు ప్రారంభం..

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    • By NAGARAJU
    • September 13, 2025
    • 3 views
    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్