10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనాగ్రహ బహిరంగ సభను విజయవంతం చేద్దాం! వంగా సిద్ధాంత్ రెడ్డి.!!!
కర్మన్ ఘాట్ :- రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్మన్ ఘాట్ క్రాంతి నగర్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు వీధి వ్యాపారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా…