Category: తెలంగాణ

3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం

మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…

స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్ అధ్యర్యంలో పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.

మన న్యూస్ : మంచాల మండలంలోని జపాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ , జపాల్ లోని పిల్లల కోసం విజయవంతంగా ఒక సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం ను గురునానక్ ఇన్స్టిట్యూషన్ స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ప్రాక్టికల్,ఆకర్షణీయమైన బోధనా…

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్

చోరీ మొబైల్ ఫోన్లు కొనడం, అమ్మడం నేరం- మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ www.ceir.gov.in వెబ్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి.- – మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. మన…

మఖ్తల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకం- స్థానిక ఎమ్మెల్యే రాకతో ఏడాదిన్నరకే మఖ్తల్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి..- ఎమ్మెల్యే శ్రీహరి మానస పుత్రికల్లో డయాలసిస్ సెంటర్ ఒకటి,

మన న్యూస్ మక్తల్ నియోజకవర్గం: మక్తల్ నియోజవర్గ వాసులకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తిస్థాయి సౌకర్యాలతో అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చిందని,ఇక మీదట మక్తల్ నియోజకవర్గం ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట & మహబూబ్ నగర్ కు వెళ్లాల్సిన…

రైతు ఉన్నతి బాగుకోసం ఎంతవరకైనా వారికి తోడుగా నేనుంటా -వాకిటి

మన న్యూస్ నర్వ మండలం: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం ఉందెకోడ్ గ్రామం లో రైతు వేదికలో అమాలిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా.వాకిటి శ్రీహరి.అనంతరం…

680గ్రాముల గంజాయి పట్టివేతగంజాయి విక్రయదారుడు అరెస్టు, రిమాండ్ కు తరలింపు-విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన గద్వాల టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 13జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాలలోని చింతలపేటకు చెందిన బషీర్ అనే వ్యక్తి మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచరం మేరకు గద్వాల టౌన్ ఎస్ ఐ కళ్యాణ్ కుమార్…

కరెంటు కష్టాలతో రైతులు ఇక్కట్లు, ఒకే రోజు 20 సార్లు కరెంటు కట్టు’మోటార్లు పట్ – అధికారులను నిలదీస్తున్న రైతులు.

మన న్యూస్ నర్వ మండలం :- నర్వ మండల పరిధిలోని సిపూరు గ్రామంలో కరెంటు సరిగా రాక కరెంటు కష్టాలలో రైతులు ఇబ్బంది పడుతున్నామని సిపూర్ గ్రామ రైతులు మంగళవారం రోజు కల్వాల్ సబ్ స్టేషన్ లో అధికారులను నిలదీశారు. సోమవారం…

పెదపాడు గ్రామం లైఫ్ చేంజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి 13-05-2025 :- జోడించడం గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో జిల్లా పెద్దపాడు గ్రామంలోని మహిళా సాధికారత పైన అవగాహన సదస్సు కలుగజేశారు మహిళలు ఇంటికి పరిమితం కాకుండా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి…

జడ్పీ రోడ్ లో ఇండియన్ బజార్ సూపర్ మార్కెట్ ప్రారంభం

హస్తినాపురం. మన న్యూస్ :- ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ లోని జడ్పీ రోడ్ భవిష్య స్కూల్ పక్కన మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ చాంద్ పాషా నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బజార్ సూపర్ మార్కెట్ ను సోమవారం మాజీ…

హోరా హోరిగా ఒడ్డెపల్లిలో కుస్తీ పోటీలు

మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ తల్లి వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక బిచ్కుంద నారాయణఖేడ్ జహీరాబాద్ తదితర ప్రాంతాల…