పాల వ్యాను ఢీకొని మృతిమూడు సంవత్సరాల పాప మృతి
బంగారుపాళ్యం డిసెంబర్ 19 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఏ నేత్ర వయస్సు మూడు సంవత్సరాలు తండ్రి ఏ ధరణి బాబు ఈ పాప తన ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా ఏపీ 39 యుఎస్ 7751…
బంగారుపాళ్యం డిసెంబర్ 19 మన న్యూస్ బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఏ నేత్ర వయస్సు మూడు సంవత్సరాలు తండ్రి ఏ ధరణి బాబు ఈ పాప తన ఇంటి ముందర ఆడుకుంటూ ఉండగా ఏపీ 39 యుఎస్ 7751…
తవణంపల్లి డిసెంబర్ 19 మన న్యూస్ చిత్తూరుజిల్లా, తవణంపల్లి మండలం,అధునాతన వైద్యం తో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని , అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్…
మన న్యూస్:శ్రీకాళహస్తి ప్రజల పక్షాన నిలబడి విశాలాంధ్ర జాతీయ దినపత్రిక పోరాటం చేస్తోందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలోని తన స్వగృహంలో విశాలాంధ్ర దినపత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం…
మన న్యూస్: రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా కాంట్రాక్టర్లు,అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడంతో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్లు శిధిలమ వుతున్నాయని పలువురు…
మన న్యూస్: కాకినాడ, డిసెంబర్ 18: కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మరో ఆరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల న్యూయార్క్ లో…
మన న్యూస్: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధ గురువారాల్లో సత్య హరిచంద్ర అల్లూరి సీతారామరాజు నాటకళా ప్రదర్శనలు నిర్వహించారు. సత్య హరిచంద్రలో హరిశ్చంద్రుడిగా కరెడ్ల బాబ్జి దొడ్డిపట్ల సత్యనారాయణ చంద్రమతిగా నంది అవార్డు గ్రహీత…
మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 19: పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట గ్రామ పంచాయతీలలో అధికారులు,సిబ్బంది కలసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల హితవు పలికారు. గురువారం నాడు మండల పరిషత్తు సమావేశ భవనంలో ఎంపీడీవో బి జే…
మన న్యూస్: ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తూల గిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భాను మూర్తి జ్ఞాపకార్ధం వారి సతీమణి పుష్పలత 100116 రూపాయల నగదును విరాళంగా…
మన న్యూస్: ఏలేశ్వరం చిన్నింపేట జీడిపిక్కల కార్మికులు నిరసన గురువారానికి 34 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు యాజమాన్య ,ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ…
మన న్యూస్:ఏలేశ్వరం: ప్రతి రైతు పంటల బీమాను సద్వినియోగం చేసుకుని ఆర్థిక భరోసా పొందాలని మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మండలంలోని రమణయ్యపేట గ్రామంలో నిర్వహించిన రైతు సమావేశంలో ఆమె మాట్లాడారు.వరి రైతు ఎకరానికి…