Category: ఆంధ్రప్రదేశ్

కార్మిక సంక్షేమమే ధ్యేయం.. ప్రతి అడుగు పేదల బాగు కోసమే: ప్రభుత్వ విప్ గణబాబు..

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(గోపాలపట్నం) మే1: రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నేడు నియోజకవర్గంలో జరిగిన మే…

ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా నడుపురు హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు విజయం…

మన ధ్యాస ప్రతినిధి గాజువాక (నడుపురు): నేడు విద్యాసంస్థల్లో నూ అటు విద్యార్థుల్లోనూ,విద్యార్థి కుటుంబ సభ్యులు,ఉపాధ్యాయులు ఒకటి ఆలోచన 10 వ తరగతి విద్యార్థులు ఎంత ఘనవిజయం సాధిస్తారని ఎదురు చూడవలసిన సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు…

పదవ తరగతి ఫలితాల్లో తవణంపల్లి మండలం 73%.తవణంపల్లి

తవణంపల్లి మన ద్యాస ప్రతినిధి ఏప్రిల్ 30 (నాగరాజ సరకింటి ) ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో తవణంపల్లి మండలం 73% ఉత్తీర్ణత సాధించిందని మండల విద్యాశాఖ అధికారులు హేమలత, మరియు మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ…

మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శి…73 వ వార్డు అధ్యక్షులు రౌతు గోవిందు…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :జనసేన పార్టీ PAC చైర్మన్,ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల కాలం చేసినారు.మంత్రివర్యులు వారి నివాసం…

అనాధ క్యాన్సర్ పేషంట్ కి వాసుపల్లి ₹.5,000/- ఆర్ధిక సాయం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డులో ఒంటరిగా జీవిస్తున్న జాలారి వర్గానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ చింతపల్లి లక్ష్మణరావుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు.ఇక్కడి కొంతమంది యువత ఆ వృద్ధుడికి…

గవర కంచరపాలెం మరియు ఆర్.పి. పేట రైల్వే సమస్యలపై డి.ఆర్.ఎంతో ఎమ్మెల్యే గణబాబు చర్చలు – సానుకూల స్పందన

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం (దొండపర్తి)30 ఏప్రిల్ : ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు(గణబాబు)విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ (DRM)లలిత్ బోహ్రా మర్యాదపూర్వకంగా కలిసి,తన నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.…

గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఎస్సై రమేష్ బాబు

తవణంపల్లి మనద్యాస ప్రతినిధి ఏప్రిల్ 29 (నాగరాజ సరకింటి ) తవణంపల్లి మండలం నరసింహనపల్లి గ్రామంలో ఎస్సై రమేష్ బాబు సిబ్బందితో కలిసి పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై మహాభారతం వంటి సాంప్రదాయ విలువలపై అవగాహన కల్పించడంతో పాటు గంజాయి వినియోగం…

జనగణన-2027 ప్రక్రియను సమర్థంగా, విజయవంతంగా నిర్వహించాలి…. విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(కలెక్టర్ కార్యాలయం) ఏప్రిల్ 29: జనగణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా,సమగ్రంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప‌లు అంశాల‌పై…

ఎగువ తవణంపల్లి గ్రామస్తులకు సామాజిక భాగస్వామ్య బలోపేత అవగాహనా కార్యక్రమం

తవణంపల్లి ఏప్రిల్ 28 మన ధ్యాస తవణంపల్లి మండల పరిధిలోని ఎగువ తవణంపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు సామాజిక భాగస్వామ్య బలోపేత కార్యక్రమం నిర్వహించారు. అలాగే తవణంపల్లి పోలీస్ వారు గ్రామస్తులకు చట్టాల పట్ల అవగాహన…