ఆధ్యాత్మిక సనాతన ధర్మ వ్యాప్తికి కృషి – ఆర్ హెచ్ వి ఎస్
త్వరలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథ యాత్ర మనన్యూస్,తిరుపతి:భారతదేశ ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని నిరంతరం విశ్వవ్యాప్తి చేయడానికి రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది (రాజు భయ్యా),నవీన్ చంద్ర…