Category: ఆంధ్రప్రదేశ్

జనసేన జయకేతనం రేపే ఆవిర్భావ భారీ సభ

మనన్యూస్,కాకినాడ:ఈ నెల 14న శుక్రవారం జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జయకేతనం అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామకరణం చేశారు.ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కాకినాడలోని జనసేన కమాండ్…

పార్శిల్ ప్రేలుడు మృతుని గజ్జెల మద్దిలేటి ముగ్గురు పిల్లలకు రూ.10లక్షల వంతున ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యం డిపాజిట్ చేసి ఆదుకోవాలి

రాష్ట్రప్రభుత్వం స్థల పట్టా..కాంట్రాక్ట్ ఉద్యోగం.. విద్య వైద్యం బ్యాంకు రుణం.వితంతు ఫించన్ కల్పించాలి పౌర సంక్షేమ సంఘం మనన్యూస్,గొల్లప్రోలు,కాకినాడ:ట్రాన్స్ పోర్ట్ పార్శిల్ ఉల్లిపాయల బాంబుల ప్రేలుడు లో 50శాతం కాలిపోయి ఐ సి యు లో 10రోజులు నరక యాతన చెంది…

హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే చర్యలకు సిద్ధం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం మనన్యూస్:ఈ నెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్ లో ఉన్నాయన్న నెపంతో జిల్లాలో పలు…

పదవ తరగతి విద్యార్థులకు రైటింగ్ ఫ్యాడ్ పెన్ వితరణ

మన న్యూస్ తవణంపల్లె మార్చ్ 12:- ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని మండలంలోని వెంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలు రాసే…

స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలోఆధునిక మానవుడు సైన్స్ & టెక్నాలజీ కార్యక్రమం

మన న్యూస్ :- ఈరోజు స్వామి విద్యానికేతన్, సాయిరాం నగర్, హై స్కూల్ రోడ్, జీవీఎంసీ 67 వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల ఇండోర్ ఆడిటోరియంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో “ఆధునిక మానవుడు – సైన్స్ అండ్ టెక్నాలజీ”…

పదవ తరగతి విద్యార్థులకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహించిన ఉపాధ్యాయులు

తవణంపల్లి మన న్యూస్ మార్చ్ 12 :-మండలంలోని వెంగంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2024 25 సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు స్కూలు ఉపాధ్యాయులు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.…

కాకాణి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కార్యాలయంలో వైయస్సార్ సిపి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నెల్లూరు,మన న్యూస్, మార్చి 12 :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం…

వైసీపీ నెల్లూరు సిటీ కార్యాలయంలో సందడిగా సాగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నెల్లూరు,మన న్యూస్, మార్చి 12 :-నెల్లూరు వై సి పి నగర నియోజకవర్గ కార్యాలయంలో..సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోలాహలంగా సాగాయి.ఈ సందర్బం…

నెల్లూరులో యువత పోరు విజయవంతం

నెల్లూరు,మన న్యూస్,మార్చి 12:- నెల్లూరు జిల్లా యువత పోరు సక్సెస్. *పోటెత్తిన వైస్సార్సీపీ కార్యకర్తలు.*నెల్లూరు సిటీ నుంచి బారీగా హాజరు.**వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత.*ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్ఆర్సిపి క్యాడర్ తో కలిసి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ.*వైయస్…

భోజన ప్రియులకు తిరుపతిలో సుందరం టిఫిన్ హౌస్ ప్రారంభం…సహజ సిద్ధమైన రుచికరమైన వంటకాలు….

మన న్యూస్,తిరుపతి, మార్చి 12:– రుచికరమైన సాంప్రదాయకమైన రుచికరమైన వంటలకు ప్రామాణికంగా నిలచిన సుందరం టిఫిన్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో ప్రారంభించబడినది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన ఆహారపు వంటలను అందించాలన్నదే సుందరం టిఫిన్ హౌస్ యొక్క…