Category: ఆంధ్రప్రదేశ్

అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారా? ఏం జరుగుతోంది?

Mana News :- తెలంగాణ సభలో అయితే 119 మంది, ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇందులో అందరు ఎమ్మెల్యేలు సభకు అటెండ్ కారు. కొందరు ఎమ్మెల్యేలు తాము మాట్లాడే సమయం ఇచ్చిన రోజు మాత్రమే సభకు వస్తుంటారు.…

మూడు ప్యాకెట్లు…ఆరు సీసాలు..

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం, కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం వెరసి ఏలేశ్వరం మండలంలో సారా వ్యాపారం మూడు ప్యాకెట్లు, ఆరు సీసాలు చందాన కొనసాగుతోంది. కొన్ని గ్రామాల్లో సారా వ్యాపారం కుటీర పరిశ్రమగా తయారైందనే విమర్శలు బలంగా…

మూడు మండలాల అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించిన పీడి చైత్ర వర్షిణి

గొల్లప్రోలు మార్చి 20 మన న్యూస్ :- పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్ర వర్షిణి గురువారం పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాల పరిధిలోఉన్న అగ్రికల్చర్, ఇరిగేషన్,హార్టికల్చర్, ఫిషరీస్,వెటర్నరీ,సెరికల్చర్ డిపార్ట్మెంట్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు…

కాటన్ దొర విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మురాలశెట్టి

గొల్లప్రోలు మార్చి 20 మన న్యూస్ ; ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికీ గోదావరి ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.గురువారం ధవళేశ్వరం…

నూతన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వెదురుకుప్పం తెలుగుదేశం నేతల సత్కారం

Mana News, Vedurukuppam :- నూతనంగా నియమింపబడిన ఇరిగేషన్ E E గారిని వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మరియు క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి ఆధ్వర్యంలోఇరిగేషన్ E E మురళీ కుమార్ ను సత్కరించడం జరిగింది…

చంద్రబాబు, లోకేష్ సంచలన నిర్ణయం-ఎమ్మెల్యేలకు ఆదేశాలు..!

Mana News :- ఏపీలో అధికార కూటమిని నడుపుతున్న టీడీపీలో ఎమ్మెల్యేలకు ప్రజలు, కార్యకర్తలతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో పెడుతూ..ఇకపై వారితో సత్సంబంధాలు కొనసాగించేలా సీఎం చంద్రబాబు, మంత్రి…

ఓటర్ ఐడికి ఆధార్ అనుసంధానం పట్ల హర్షం

వి వి ప్యాట్ స్లిప్ లు లెక్కించే విధానం అమలు చేయాలి టెలికం అడ్వైజర్ కమిటీ సభ్యులు మేకల కృష్ణ మన న్యూస్ ప్రతినిథి శంఖవరం:భారతదేశంలో గల కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు గుర్తింపుకు ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని కొని…

కుమారుడి జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ యజమాని తాళ్లూరి గొల్లాజి,రాధ దంపతుల ప్రధమ కుమారుడు తాళ్లూరి కామేశ్వరరావు కరోనా సమయంలో అస్వస్థకు గురై మృతి చెందడం జరిగింది.బుధవారం నాడు కామేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా స్థానిక దయానంద సరస్వతి…

స్పందించిన జడ్జి _ మతి స్థిమితం లేని యువతికి వైద్యం

మనన్యూస్,కాకినాడ:సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగరంలో మతిస్థిమితం లేక శరీరంపై సగం దుస్తులు కప్పుకుని తిరుగుతున్న యువతికి మానవీయ కోణంలో ఒక జడ్జి స్పందించగా ఆమె ఆదేశాలతో వైద్యం అందుతోంది. పైగా ఆ మతిస్థిమితం లేని యువతికి జడ్జి సహకారంతో…

దోపిడీ జరగకుండా పోలీసులు అడ్డుకట్ట _ రెండు పిస్టళ్లు, 17 బుల్లెట్లు స్వాధీనం

మనన్యూస్,కాకినాడ:ఒకేసారి జీవితంలో ఏదో ఒక దొంగతనం చేసి స్థిరపడిపోవాలనే దురాలోచనకు కాకినాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. బ్యాంక్ లేదా ఏటీఎంలను దోచేద్దాం అనుకున్న ఒక పాత నేరస్తుడిని కాకినాడ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విషయాలను బుధవారం కాకినాడ…