నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నూతన కార్యాలయం ప్రారంభం

నెల్లూరు, మన న్యూస్ ,డిసెంబర్ 17 :- నెల్లూరు నగరంలో ప్రముఖ ఆలయాలను అభ్యర్థి చేయునట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు .పది రోజుల తర్వాత తాను మంత్రి నారాయణ ఇద్దరు నగరంలో తిరిగి నిర్ణయం తీసుకోబోతున్నట్లు…

తమిళనాడు అవ్వకు ఆంధ్ర అమ్మఒడి అండ.

చిత్తూరు డిసెంబర్ 17 మన న్యూస్ తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా, గుడియాత్తం తాలూకా, పుట్టావారిపల్లిలో లలితమ్మ 85 సంవత్సరాలు, నడక తగ్గడం, వంట చేసుకునే శక్తి లేక ఇబ్బంది పడుతున్న లలితమ్మ పరిస్థితి గమనించిన, గ్రామస్తులు అమ్మఒడికి సమాచారం ఇవ్వగా…

జనవరి 8న శ్రీశైలంలో ఆధ్యాత్మిక సభ ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులుకి సన్మానం మార్చిలో తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామరథయాత్ర

మన న్యూస్:తిరుపతి జనవరి 8వ తారీఖున శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సభను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆర్ హెచ్ వి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె…

క్రీడాభివృద్ధికి టీటీడీ స‌హ‌కారం అవ‌స‌రం టీటీడీ ఛైర్మ‌న్‌, ఈఓల‌ను కోరిన శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు

మన న్యూస్:తిరుప‌తి, క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు టీటీడీ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు ఆకాంక్షించారు.తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు ని, దేవ‌స్థానం ఈఓ జె.శ్యామ‌లారావు ను టీటీడీ ఛైర్మ‌న్ కార్యాల‌యంలో శాప్ ఛైర్మ‌న్…

జాతీయస్థాయి జంప్ రోప్ పోటీలకు బి సి ఎం విద్యార్థులు

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్ 17:స్థానిక పాఠశాల అయిన బాలచంద్రా మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులు జంప్ రోప్ ఆటలో ఉత్తమ ప్రతిభను చాటారు. డిసెంబర్ నెల 14,15వ తేదీల్లో సత్యసాయి జిల్లాలో నిర్వహించిన 5th సబ్ జూనియర్ స్టేట్ మీట్ పోటీల్లో…

ఆటోనగర్ లో భూ కబ్జాపై చర్యలు తీసుకోండి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్17ఆటో నగర్ లో మంగళవారం ఉదయం రెవెన్యూ సదస్సు జరిగింది.ఈ సదస్సుకు ఇంటి స్థలాల కోసం 62 వినతిపత్రాలు రాగా 76 అర్జీలు వివిధ రకాల రెవెన్యూ సమస్యలపై వచ్చాయి.ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు తహశీల్దారు…

చిత్తూరు అభివృద్ధి కాంక్షించే వాళ్లంతా కలిసి రండి

మన న్యూస్, చిత్తూరు:-చిత్తూరులో రోడ్డు విస్తరణ జరగాల్సిందే.హైరోడ్డు రోడ్డు విస్తరణకు కలిసి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా అనిఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారుచిత్తూరు సమగ్రాభివృద్ధిపై ఆత్మీయ సమావేశం విజయవంతం చేశారుఇకపైప్రతి మూడు నెలలకు ఓసారి…

మాకు ఇళ్ల స్థలాలు కేటాయించండి …..తిరువణంపల్లి గ్రామస్తులు

ఐరాల డిసెంబర్ 17 మన న్యూస్ చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండల పరిధిలోని తిరువణంపల్లి గ్రామ ప్రజలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను,స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులను కోరారు. తిరువణంపల్లి గ్రామం వెనుక ఉన్న బీసీ కాలనీ వద్ద కొంత స్థలాన్ని…

సుమన్ టీవి ప్రారంభోత్సవానికి హాజరైన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్.

చిత్తూరు డిసెంబర్ 16 మన న్యూస్ చిత్తూరు నగరంలో కొత్తగా ప్రారంభమైన సుమన్ టీవి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం చిత్తూరులోని కట్టమంచిలో నూతనంగా ప్రారంభించిన సుమన్ టీవి కార్యాలయం వద్దకు చేరుకున్న…

ఆలయమునకు వచ్చే స్వామి వారి భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించండి

కాణిపాకం డిసెంబర్ 16 మన న్యూస్ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణధికారి కార్యాలయం నందు సమావేశం లో దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ , అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం…

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం
ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.
కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి