Category: ఆంధ్రప్రదేశ్

‘పుర’ప్రజల అరచేతిలో మిత్రుడు… నిత్య జీవిత సమస్యలకు పరిష్కారాలు… అందుబాటులోకి వచ్చిన యాప్‌ సేవలు

మన న్యూస్ కాకినాడ (అపురూప్) నిద్ర లేచింది మొదలు నిత్యం అనేక సమస్యలు సగటు నగర, పట్టణ వాసిని వేధిస్తుంటాయి. పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఉరుకుల పరుగుల జీవనంలో కార్యాలయాల చుట్టూ తిరిగే సమయం లేక సతమతమవుతుంటారు.…

*నవోదయాకి ఎంపికైన వివేకానంద విద్యార్థి..*

మన న్యూస్ జగ్గంపేట (అపురూప్) కాకినాడ జిల్లా జగ్గంపేట స్వామి వివేకానంద విద్యాసంస్థల్లో 5 వ తరగతి చదువుతున్న కాటే ఆయాన్ విజయ రిషి(H.T.No1013234)నవోదయ విద్యాలయాలలో 6 వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలలో ఎంపిక అయినట్టు విద్యాసంస్థ ప్రిన్సిపాల్ అండ్…

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన Tv1 రిపోర్టర్ గోవిందు.

రౌతులపూడి మన న్యూస్ (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలంలోని స్థానిక మదీనా మసీదులో tv1 రిపోర్టర్ గొంప గోవిందు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిపి ప్రత్యేక…

విద్యార్థులు విజయం సాధించారు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు: మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణ లో శ్రీ లక్ష్మి నవోదయ కోచింగ్ సెంటర్ లో తొలి ప్రయ్నంలోనే అత్యుత్తమ పలితాలు. నవోదయ ప్రవేశ పరీక్ష లో అర్హత కొరకు ప్రత్తిపాడు, కిర్లంపూడి…

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించండి.

రెవిన్యూ అధికారులతో సదస్సు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! మనన్యూస్,వింజమూరు:రెవిన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ రెవిన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది…

మండల ఏ ఓ అధికారిని ఆధ్వర్యంలో గ్రామసభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: మండలంలోని భద్రవరం గ్రామంలో విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య సమీక్షించుటకు మండల వ్యవసాయ అధికారిని బి.జ్యోతి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించినారు.ఇందులో భాగంగా మండలంలో ఇప్పటికే ఐదువేల మంది రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది…

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం పట్టణంలో బెరాకా ప్రార్థన మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు కే.పాల్ ప్రసాద్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవులకు తీరని లోటని,ఆయన మృతి…

కూటమి ప్రభుత్వంలో రోడ్లకు మహర్దశ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి)ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్ని శాఖలను సమన్వయ…

నెల్లూరు జిల్లా,పొదలకూరులో విద్యుత్ శాఖ కార్యాలయం ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు…పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత మనదే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోండి.టీడీపీ కూటమి పాలనలో ఆక్వా రైతులకు మళ్లీ మంచి రోజులు…జోన్, నాన్…

బెట్టింగ్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు వైయస్సార్ సిపి నెల్లూరు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున

మనన్యూస్,నెల్లూరు:బెట్టింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం నెల్లూరు నగర డి.ఎస్.పి కార్యాలయంలో వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి నగర డి.ఎస్.పి సింధు ప్రియా…