Category: ఆంధ్రప్రదేశ్

బైక్ తో రెచ్చిపోయిన యువత భయాందోళనలో ప్రజలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:యువత రయ్ రయ్ మంటూ రోడ్లమీద దూసుకుపోతారు. ఖరీదైన బైక్ లు రోడ్ల మీద విన్యాసాలు చేస్తారు.బైక్ పై వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నారు.బైక్ అతివేగం వలన యువకులు,ప్రాణాల మీదకి తెచ్చుకుని కన్నవారికి శోకం మిగులుస్తున్నారని…

భూ పోరాటానికి కదలిన ఎర్రదండు

వేలాదిమంది పేదలతో 72 ఎకరాలలో సిపిఐ భూ ఆక్రమణ పోరా భూమి కబ్జాపై పవన్ కళ్యాణ్ మాట్లాడాలి పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తా రెవెన్యూ మంత్రిని కలుస్తాం ఈ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు సిపిఐ…

హైందవ సేవకుడు.. అమ్మవారి భక్తుడు మునిరామ్ రెడ్డి హౌస్ అరెస్టు

మనన్యూస్,తిరుపతి:ముంతాజ్ హోటల్ నిర్మాణంపై హిందూసంఘాల ఆధ్వర్యంలో అలిపిరిలో చేయదలచిన నిరసనకు గాను హిందూ విలేకరుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మవారి భక్తుడు మునిరామ్ రెడ్డిని వారి నివాసంలో తిరుచానూరు పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు.ఐతే నిరసన కార్యక్రమం విరమించడం జరిగింది.శాంతి…

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దురుసుగా వ్యవహరించినా, దాడి చేసినా. కఠినంగా శిక్షించండి..!

కలిగిరి సీఐ వెంకటనారాయణ, జలదంకి ఎస్ ఐ సయ్యద్ లతీఫున్నీసాకి దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! కమ్మవారిపాలెం లో మహిళలపై జరిగిన దాడి కేసులో నిందితులను కఠినంగా శిక్షించండి..! ఎంతటి వారైనా, నాకు బంధువులైన, సన్నిహితులైన, అక్క చెల్లెమ్మల…

రామలింగేశ్వర స్వామి పై సూర్యకిరణాల స్పర్శ దర్శనం

మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామములో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది…శ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం లో సాయంత్ర సమయంలో రామలింగేశ్వర స్వామి వారిపై సూర్య కిరణాలు ప్రసరించి పసిడి రంగు వెలుగులతో దర్శనం ఇచ్చారు.ఆలయ రాజ…

మాదిగలు జీవితాంతం చంద్ర బాబు కి రుణపడి ఉంటాము

మనన్యూస్,కలిగిరి:హ్యూమన్ రైట్స్ రాష్ట్రయూనిట్ అధ్యక్షులు కర్రా నాగరాజు మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ పోరాటం వల్లనే వర్గీకరణ సాధ్యమైందని, ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు అలుపెరుగని పోరాటం చేశారని 30 సంవత్సరముల తర్వాత మాదిగల చిరకాల కోరిక…

విశాఖకు నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌: మంత్రి నారాయణ

Mana News :- అమరావతి: నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం…

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు

Mana News :- రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీ హెచ్ఆర్డీ మంత్రి శ్రీ లోకేష్, కోడలు శ్రీమతి బ్రహ్మిణి, మనవడు చి.దేవాన్ష్ తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని…

శ్రీకాకుళం; గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు సేవలను విస్తరించారు

మన న్యూస్ (శ్రీకాకుళం) ; శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు మనసుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. వివరాలలోకి వెళితే… ఈ సంస్థ 2018 లో నవంబర్ 18…

పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :ఎండలు పెరుగుతున్న దృశ్య బయట తిరుగుతున్న కార్మిక,కర్షక,వ్యవసాయ కూలీల వంటి కష్టజీవులకు వడదెబ్బ వంటివి తగలకుండా దాహం తీర్చాలని ఉద్దేశంతో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్.విజయబాబు ధన సహాయంతో మజ్జిగ వితరణ…