Category: ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో..వింజమూరు మండలం లో టిడిపి సభ్యత్వం కార్డులు పంపిణీ..!

44 బూతులకు సంబంధించి తొమ్మిది వేల 30 సభ్యత్వం కార్డులను పంపిణీ చేసిన మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి..! మనన్యూస్,వింజమూరు:తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన టిడిపి సభ్యత్వం ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు లక్ష కు చేరుకుంది. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం చేసుకున్న…

కర్మక్రతువుల భవనానికి శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:నియోజకవర్గంలోని అమంచర్ల గ్రామ పంచాయతీ, అప్పయకండ్రిగ గ్రామంలో కర్మక్రతువుల భవన నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూఅప్పయకండ్రిగ గ్రామంలో ఇప్పటికీ…

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 49వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:1వ డివిజన్, నారాయణరెడ్డి పేట బీ.సీ. కాలనీ నుండి ప్రారంభమైంది.ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దిన మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి…

ప్రజా వేదిక కు అధికారులు డుమ్మా

ఉదయగిరి న్యూస్ : మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మా నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. స్థానిక…

నెల్లూరు జిల్లా కలెక్టర్ తో భేటి అయిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రైతులు, కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లింపులు మరియుషుగర్ ఫ్యాక్టరి భవిషత్ కార్యాచరణ పై తో చర్చలు.రైతు సంఘ నాయకులు, కార్మిక సంఘ నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకళ్తాను.దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరి భవిషత్…

సాలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం

మన న్యూస్ సాలూరు ఏప్రిల్6: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం లో ముఖ్య అతిథులుగా మంత్రి సంధ్యారాణి మరియు టిడిపి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆర్పీ బంజ్ దేవ్, డాక్టర్ వాడాడ గణేశ్వరరావు…

మమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,,రాములూరి కళ్యాణం లోకమంతా వైభవం

మనన్యూస్,నాగోల్:ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని మమతా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతా రాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 3000 మందికి పైగా భక్తులు పాల్గొని…

కోవూరు పరిశ్రమలు పాడి పంటలతో అభివృద్ధి చెందాలి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మనన్యూస్,కోవూరు:శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని పడుగుపాడు, రాజుపాళెం, జమ్మిపాళెం గ్రామాలలోని రామాలయాలను సందర్శించి రాముల వారి ఆశీస్సులు…

హోంమంత్రికి ఘన స్వాగతం పలికిన సింగంశెట్టి సుబ్బరామయ్య

మనన్యూస్,తిరుపతి:పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కు రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. శనివారం రాత్రి ఆమె కు తిరుపతి రైల్వే స్టేషన్ లో సింగంశెట్టి సుబ్బరామయ్య తో…

శ్రీరామనవమి వేడుకలకు హాజరైన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:47 వ డివిజన్ కుక్కలగుంట సెంటర్ కృష్ణ మందిరంలో శ్రీరామనవమి వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరై.. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా…