ఎస్సై సత్యనారాయణ చేతుల మీదుగా మజ్జిగ వితరణ.
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 22: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం మధ్యాహ్నం మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 4,00 మందికి పైగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కీర్తిశేషులు పెద్దిరెడ్డి…